Home » Betting apps
ఆన్లైన్ బెట్టింగ్, ట్రేడింగ్ వ్యసనం ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కుటుంబాన్ని చిదిమేసింది. మూడేళ్లు, 11 ఏళ్ల వయస్సు ఉన్న అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారుల భవిష్యత్తును మింగేసింది.
ఆన్లైన్ బెట్టింగ్ ఓ యువకుడి ప్రాణాలు తీసింది. ఈ ఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలం ధర్మారం గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన దొమ్మాట భాను(24) డిగ్రీ పూర్తి చేసి డ్రైవర్గా పనిచేస్తున్నాడు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ(AP Assembly), లోక్ సభ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో బెట్టింగ్(Betting) విపరీతంగా సాగింది. కోట్ల రూపాయలు చేతులు మారాయి. బెట్టింగ్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది ఏపీఎల్. కానీ రాష్ట్రంలో దాన్ని మించి ఎన్నికల వేళ పందాలు వేసి బికారులుగా మారుతున్నారు. మరికొంత మంది సొమ్ము చెల్లించలేక ప్రాణాలు తీసుకుంటున్నారు.
సరిగ్గా రెండు నెలల క్రితం వైనాట్ 175 అంటూ ప్రతి వైసీపీ (YSR Congress) నాయకుడి నోటా వచ్చేది. ఎన్నికల్లో టీడీపీ ఉండదనీ, ఆ పార్టీ తరఫున రాష్ట్రవ్యాప్తంగా పోటీచేసే అభ్యర్థులే లేరని వైసీపీ నాయకులు (YSRCP Leaders) బహిరంగ సమావేశాల్లో తెగ హడావుడి చేశారు. సీన్ కట్ చేస్తే...
నగరి అసెంబ్లీ సీటులో గెలుపుపై బెట్టింగ్ జోరందుకుంది. కౌంటింగ్కు ఎనిమిది రోజులే గడువు ఉండటంతో పంటర్లు ఎగబడుతున్నారు. రూ.పది వేలు మొదలుకుని రూ.పది లక్షల వరకూ బెట్టింగ్ పెడుతున్నారు. పోలింగ్ తర్వాత విహార యాత్రలకు వెళ్లిన మండల స్థాయి నాయకులు తిరిగి వస్తుండటంతో బెట్టింగ్లకు ఊపు వస్తోందనే మాటలు వినిపిస్తున్నాయి.
ఏపీలో పోలింగ్ ముగిసింది. గెలుపుపై ఎవరి అంచనాలు వారివి. పోలింగ్ ముగిసిన వెంటనే వివిధ పార్టీలు తమకు వచ్చే సీట్లపై లెక్కలు వేసుకున్నాయి. పెరిగిన పోలింగ్ శాతం తమకు అనుకూలమని ఓవైపు ఎన్డీయే కూటమి అంచనా వేస్తుంటే.. మరోవైపు వైసీపీ సైతం ప్రభుత్వానికి అనుకూలంగా ఓటింగ్ జరిగిందని లెక్కలు వేస్తున్నారు. పార్టీల అంచనాలు ఇలా ఉంటే.. బెట్టింగ్ రాయుళ్ళ అంచనా మరో విధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
మరికొన్ని గంటల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పోలింగ్ జరగనుంది. అభ్యర్థులు, పార్టీ నేతలు బిజీగా ఉండగా, మరికొందరు బెట్టింగుల్లో మునిగి తేలుతున్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తోంది..? మెజార్టీ ఎంత ఉండనుంది..? మ్యాజిక్ ఫిగర్..? ప్రముఖుల బరిలో నిలిచిన చోట ఎవరు విజయం సాధిస్తారనే అంశాలపై రూ.కోట్లలో బెట్టింగ్ జరుగుతోంది.
ఇది ఐపీఎల్ ( IPL ) సీజన్. రోజుకో మ్యాచ్, వీకెండ్ లలో రోజుకు రెండు మ్యాచ్ లు, వీటితో పాటు అంతర్జాతీయ సిరీస్ లు, చిన్న చిన్న మ్యాచ్ లు, వార్మప్ మ్యాచ్ లు అదనం. ఈ సమయంలోనే బెట్టింగ్ బంగార్రాజులు రెచ్చిపోతున్నారు.
ఐపీఎల్ వచ్చిందంటే చాలు.. క్రీడాభిమానుల సందడి కన్నా బెట్టింగ్ రాయుళ్ల హంగామానే ఎక్కువైపోతుంది. రహస్యంగా బెట్టింగ్ దందాను నడిపిస్తూ.. లక్షల నుంచి కోట్ల దాకా భారీ మొత్తాన్ని పొగేసుకుంటున్నారు. అటు.. బెట్టింగ్స్ వేస్తున్న వాళ్లు రోడ్డుపాలవుతున్నారు.
ఐపీఎల్(ipl) వచ్చిందంటే చాలు అనేక మంది బెట్టింగ్(betting) చేసేందుకు సిద్ధంగా ఉంటారు. దీని ద్వారా కొంత మంది లాభపడగా, అనేక మంది నష్టపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి ఐపీఎల్ బెట్టింగ్ ద్వారా భారీగా డబ్బులు సపాందించాలనే ఆశతో పెద్ద ఎత్తున అప్పులు తెచ్చి డబ్బులు(money) పెట్టాడు.