Home » Bihar
అండర్ ట్రయల్ ఖైదీ.. మరికాసేపట్లో కోర్టులో హాజరుకావాల్సిన వ్యక్తి.. కూల్ డ్రింక్ తాగి కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించేలోపు ప్రాణాలే కోల్పోయాడు. ఇప్పుడిదే సంచలనంగా మారింది. నిమిషాల ముందు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి.. కాసేపటికే ప్రాణాలు కోల్పోవడం హాట్ టాపిక్గా మారింది.
నీట్ పేపర్ లీక్ వ్యవహారం ఎంత పెద్ద దుమారానికి తెరలేపిందో అందరికీ తెలిసిందే. కొందరు విద్యార్థులకు ఫస్ట్ ర్యాంక్ రావడంపై అనుమానాలు రేకెత్తెడంతో.. విద్యార్థులంతా ఆందోళనలు చేపట్టారు. ఈ వివాదం సుప్రీంకోర్టు..
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ (RJD) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మంగళవారం సడెన్గా క్షీణించింది. దీంతో ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
ఎన్డీయేలో కీలక భాగస్వామి జేడీయూ డిమాండ్ చేసినా బిహార్కు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు నిరాకరించిన మోదీ ప్రభుత్వం.. కేంద్ర బడ్జెట్లో ఆ రాష్ట్రానికి భారీ సాయం ప్రకటించింది. రాష్ట్రంలో వివిధ రోడ్డు ప్రాజెక్టులకు రూ.26 వేల కోట్లు కేటాయించింది. పట్నా-పూర్ణియా ఎక్స్ప్రె్సవే,
ముచ్చటగా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టడంలో.. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు టీడీపీ, జేడీ(యూ) కీలకంగా వ్యవహరించాయి.
బీహార్ కు ప్రత్యేక హోదాపై కేంద్ర బడ్జెట్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎలాంటి ప్రతిపాదన చేయకపోవడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పందించారు. ప్రత్యేక హోదా కానీ, స్పెషల్ ప్యాకేజీ కానీ ఇవ్వాలని ఎన్డీయే నేతలకు తాను చెప్పానని, ఆ క్రమంలోనే బీహార్ అభివృద్ధికి పలు కీలక కేటాయింపులు ప్రకటించారని చెప్పారు.
హార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన జేడీ(యూ) డిమాండ్ చేస్తుంది. తాజా బడ్జెట్లో అలాంటి ప్రతిపాదన లేవి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించ లేదు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంటులో దేశ సాధారణ బడ్జెట్ 2024(Budget 2024)ను ప్రవేశపెట్టి ప్రసంగిస్తున్నారు. ఈ క్రమంలో బీహార్(bihar), ఆంధ్రప్రదేశ్(ap)లకు ఈ బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించారు.
ప్రత్యేక హోదా కోసం బిహార్ ప్రభుత్వ చేసిన వినతిని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. దీనిపై సోమవారం లోక్సభలో స్పష్టమైన వైఖరిని తెలియజేసింది.
దేశ వ్యాప్తంగా కులగుణన చేపట్టాల్సిన అవసరముందని కేంద్ర మంత్రి, ఎల్జేపీ(రామ్ విలాస్) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ అభిప్రాయపడ్డారు.