Home » Cancer Treatment
కేన్సర్ చికిత్స గురించి ఎన్నో అపోహలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది ‘బయాప్సీ’. కేన్సర్ ట్యూమర్ నుంచి ముక్క తీసి పరీక్షిస్తే, మిగతా అవయవాలకు కేన్సర్ వ్యాపించే ముప్పు ఉంటుందన్నది అపోహ మాత్రమేననీ, సమర్థమైన కేన్సర్ చికిత్సకు బయాప్సీ తోడ్పడుతుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
ప్రజలకు క్యాన్సర్పై అవగాహన ఎంతో అవసరమని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. 15 ఆగస్టు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితంగా నిర్వహించనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు.
దేశంలోని కేన్సర్ రోగుల్లో దాదాపు 26ు మందికి తల, మెడలో కణితులు ఉన్నాయని, ఇలాంటి కేసుల సంఖ్య పెరుగుతోందని ఒక అధ్యయనం వెల్లడించింది.
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్ష ఇంటివద్దే చేసుకునే వీలు కల్పించే పరికరం ఉంటే? రక్త నమూనా తీసుకునేటప్పుడు కొంతమందికి రక్తనాళం దొరక్క చాలా ఇబ్బంది అవుతుంది.
క్యాన్సర్ బాధితుడు మహమ్మద్ ఆదిల్ను ఆదుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆ కుటుంబానికి భరోసానిచ్చారు. శనివారం రేవంత్ వరంగల్ జిల్లా పర్యటనకు వెళ్లిన సమయంలో.. తనను కలిసేందుకు మహమ్మద్ అదిల్ వచ్చాడు.
వరంగల్ పర్యటనకు వెళ్లిన తనను కలవలేకపోయిన క్యాన్సర్(Cancer) బాధిత బాలుడు మహమ్మద్ అదిల్ అహ్మద్(Mohammed Adil Ahmed) విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పందించారు. తక్షణమే వైద్య సహాయం అందించాలని సీఎంవో అధికారులను ఆయన ఆదేశించారు.
క్యాన్సర్ జబ్బుకు చికిత్స ఖరీదైన విషయం. ముఖ్యంగా లుకేమియా వంటి క్యాన్సర్ రోగులకు ఎముక మజ్జ మార్పిడి (బోన్మ్యారో) చికిత్స చేయాల్సి ఉంటుంది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో అయితే దాదాపు రూ.10-30 లక్షల దాకా ఖర్చవుతుంది.
అల్లారుముద్దుగా పెంచుకున్న తమ చిన్నారి బ్లడ్ కేన్సర్ బారి నుంచి బయట పడిందన్న సంతోషం ఆ కుటుంబానికి ఎంతో కాలం నిల్వలేదు. రోగం తిరగబెట్టడంతో ఆ చిన్నారిని మళ్లీ ఆస్పత్రి పాలైంది. ఇప్పటికే వైద్యానికి లక్షలు ఖర్చుపెట్టిన ఆ తల్లిదండ్రులు ప్రస్తుతం దీన స్థితిలో ఉన్నారు. ఈ స్థితిలో తన బిడ్డకు మెరుగైన చికిత్స అందించడానికి దాతలు సహకరించాల్సిందిగా వేడుకుంటున్నారు.
ఈ మధ్యకాలంలో మన దేశంలో కేన్సర్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణం మన జీవనశైలిలో వచ్చిన మార్పులేనంటారు హైదరాబాద్లోని మెడికవర్ ఆసుపత్రికి చెందిన క్లినికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రవి చందర్.
బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతోన్న ఓ నిరుపేద మహిళ దీనావస్థపై ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన ‘ మా అమ్మను ఆదుకోరు ’ కథనంపై ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. బాధిత మహిళ అనుముల పద్మ కుటుంబసభ్యులను సీఎంవో అధికారులు పిలిచి మాట్లాడారు.