Home » Crime news
రాజమండ్రి లో 2.20 కోట్ల రూపాయలతో పరారైన వాసంశెట్టి అశోక్ కుమార్ అనే నిందితుడు . తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి లో హెచ్ డీ
వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్(Pooja Khedkar) తల్లి మనోరమ ఖేద్కర్(Manorama Khedkar)ను పుణె పోలీసులు(pune police) రాయ్గఢ్ జిల్లాలో అరెస్ట్ చేశారు. ఖేద్కర్ తల్లి పిస్టల్తో రైతులను బెదిరించిన వీడియో ఇటివల వెలుగులోకి వచ్చింది.
రైతులను తుపాకీతో బెదిరించిన కేసులో ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ తల్లి మనోరమా ఖేద్కర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ క్రమంలో మనోరమతోపాటు ఆమె భర్త దిలీప్ ఖేద్కర్ను అరెస్ట్ చేసేందుకు పుణె పోలీసులు చర్యలు చేపట్టారు.
పోలీసులు తమను గుర్తుపట్టకుండా ఫిలిప్పీన్స్లో నేరగాళ్లు ప్లాస్టిక్ సర్జరీలు చేసుకుంటున్నారు. ఇలాంటి వారికోసమని ఆ దేశంలో కొన్ని రహస్య ఆస్పత్రులు కూడా వెలిశాయి.
తమిళనాడులో బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అధ్యక్షుడిని నడి రోడ్డుపై కిరాతకంగా హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్స్ట్రాంగ్(Armstrong) చెన్నై పెరంబూర్లో నివసిస్తున్నాడు. ఆయన్ని గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం రాత్రి కత్తులతో నరికి హత్య చేశారు.
యువతిపై లైంగిక వేధింపుల కేసులో వైసీపీకి చెందిన కోడుమూరు మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ను టూటౌన్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు.
హైదరాబాద్(hyderabad) పరిధిలో రోజు రోజుకు బాలికలపై(girls) జరిగే అఘాయిత్యాలు క్రమంగా పెరుగుతున్నాయి. నగరం ఎంత అభివృద్ధి చెందినా కూడా పలువురి ప్రవర్తనలో మాత్రం మార్పు రావడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా బాలికలను కాపాడాల్సిన ఓ పోలీసే అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
తెలంగాణలో సంచలనం సృష్టించిన బాలిక వసంత హత్య కేసులో తాజాగా షాకింగ్ ట్విస్ట్ వెలుగు చూసింది. ఆమె తండ్రే ప్రధాన సూత్రధారి అని పోలీసుల విచారణలో..
రెండేళ్ల కింద కుటుంబ కలహాల నేపథ్యంలో అత్తపై కొడవలితో 95 వేట్లు వేసి దారుణంగా చంపిన కోడలికి మధ్యప్రదేశ్లోని ఓ కోర్టు మరణ శిక్ష విధించింది. రేవా
ఆస్తుల కోసం సొంత వాళ్లన్ని బలితీసుకుంటున్న రోజులివి. మానవసంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అనే వాక్యానికి సరితూగే ఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి బయటకి వచ్చింది. ఆస్తి కోసం ఓ కోడలు కిరాతకంగా వ్యవహరించింది.