Home » Daughter
మద్యంమత్తులో తండ్రే కూతుర్ని విక్రయించిన ఘటన ములుగు జిల్లా నూగురు వెంకటాపురం(Nuguru Venkatapuram)లో చోటు చేసుకుంది. తాగిన మైకంలో కన్న తండ్రే ఓ చిన్నారిని అమ్మిన ఘటన హృదయాల్ని కలచివేస్తోంది.
తెలంగాణ రాష్ట్ర పోలీస్ శిక్షణ కేం ద్రం(టీజీపీఏ)ను ఏడుగురు ప్రొబేషనరీ ఐఏఎ్సలు సందర్శించారు. ప్రాక్టికల్ ట్రైనింగ్లో భాగంగా ప్రొబేషనరీ ఐఏఎ్సలు శనివారం అకాడమీకి వచ్చారు. అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్, ఇతర అధికారులు వారికి స్వాగతం పలికారు.
అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డ విధి విక్రించడంతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.. అయినా ఆ దంపతులు ఆ బిడ్డ జ్ఞాపకాలను మరువలేకపోయారు. అందుకే తమ బిడ్డకు ఓణీల కార్యక్రమం కూడా నిర్వహించి, ఆమె స్మృతిలో మైమరిచి పోయారు.
తరచూ ఫోన్ మాట్లాడుతోందన్న ఆగ్రహంతో కన్న కూతురి పైనే ఓ తండ్రి కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది
కుమార్తె.. ఇష్టం లేని పెళ్లి చేసుకుందని పేరెంట్స్ వినూత్నంగా నిరసన తెలిపారు. సిరిసిల్ల పట్టణానికి చెందిన చిలువేరి మురళి కుమార్తె అనూష ఓ అబ్బాయిని ప్రేమించింది. వారి ప్రేమను అనూష తల్లిదండ్రులు అంగీకరించలేదు.
లాలు ప్రసాద్ యాదవ్ మరో కూతురు రోహిణి ఆచార్య లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగుతున్నారని తెలుస్తోంది. లాలు కుటుంబానికి కంచుకోట అయిన సరన్ లోక్ సభ నుంచి ఆర్జేడీ తరఫున పోటీ చేస్తారని పార్టీ వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి. ప్రస్తుతం లాలు కుటుంబం నుంచి ఇద్దరు కుమారులు తేజ్ ప్రతాప్ యాదవ్, తేజస్వి యాదవ్, పెద్ద కూతురు మిసా భారతి రాజకీయాల్లో ఉన్నారు.
America News: ‘హలో, నేను మా తమ్ముడు, నాన్నను కాల్చి చంపేశాను. మా తమ్ముడు చనిపోయాడు. నాన్న కొన ఊపిరితో ఉన్నారు’ అంటూ ఓ బాలిక పోలీసులకు ఫోన్ చేసి చెప్పడం సంచలనం రేపుతోంది. అయితే, ఈ ఘటన మనం దేశంలో జరుగలేదు. అమెరికాలోని నెవాడాలో చోటు చేసుకుంది. బాలిక ఫోన్ కాల్తో విస్తుపోయిన పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకుని చూడగా షాకింగ్ సీన్ కనిపించింది.
Viral News: అయిన వాళ్లను కోల్పోతే, అందులోనూ తల్లిదండ్రులను కోల్పోతే కలిగే బాధ వర్ణనాతీతం. వారు లేని లోటును ఎవరూ పూడ్చలేరు. ఏదో ఒక సందర్భంలో తమ పేరెంట్స్ను గుర్తు చేసుకుంటూనే ఉంటుంటారు. ముఖ్యంగా ఓ కూతురు, తండ్రి మధ్య ఉండే బంధం చాలా ప్రత్యేకం.
ఆడపిల్లలు ధీమాగా బ్రతకాలి అంటే ఈ 5 విషయాలను తల్లిదండ్రులు వారికి నేర్పించాలి.
బిహార్ ముఖ్యమంత్రి పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేసిన తర్వాత, మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య కుమార్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. చెత్త మళ్లీ చెత్తబుట్టలోకి వెళ్లిందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.