Home » Gudivada
విశ్వసనీయత లేని వైకాపా నేతలు మూర్ఖపు మాటలు ఆపకుంటే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఎన్నడూ లేని విధంగా వరదల్లో మునిగి గుడివాడ ప్రజలు అష్టకష్టాలూ పడినప్పుడు ఎక్కడి పోయావు కొడాలి నాని అంటూ మండిపడ్డారు.
కృష్ణా జిల్లా గుడివాడలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి పేర్ని నానికి ఘోర అవమానం చోటు చేసుకుంది. కొందరు యువకులు పేర్ని నానిపై కోడిగుడ్లు విసిరారు. దీంతో పరిస్థితి అక్కడ ఉద్రిక్తంగా మారింది. ఆదివారం నాడు పేర్ని నాని గుడివాడలోని..
ఎల్లుండి నుండి వంద అన్న క్యాంటీన్లలో ఆహారం సిద్దంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. బుధవారం గుంటూరులోని చుట్టగుంటలో అన్నక్యాంటీన్ ఏర్పాటు పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. అనంతరం అందుకు సంబంధించిన పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
వైసీపీ (YSR Congress) అధికారంలో ఉండగా ఆ పార్టీ నేతలు చేసిన ఓవరాక్షన్ అంతా ఇంతా కాదు..! ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్లుగా ఇష్టానుసారం వ్యవహరించారు..! టీడీపీ (Telugu Desam) కార్యకర్తలు మొదలుకుని నేతలు.. ఆఖరికి పార్టీ ఆఫీసులను కూడా ధ్వంసం చేసిన సందర్భాలు..
Andhrapradesh: కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో ఓ ప్రేమోన్మాది బీభత్సం సృష్టించాడు. అడ్డొచ్చినపోలీసులపై కూడా చేయి చేసుకున్నాడు. అంతే కాదు స్టేషన్లోని సామాగ్రిని కూడా ధ్వంసం చేసి విచక్షణారహితంగా ప్రవర్తించాడు. జాన్ హెన్రీ అనే యువకుడు గత కొద్ది రోజులుగా ఓ యువతిని ప్రేమపేరుతో వేధింపులకు గురిచేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కొడాలి నానికి (Former minister Kodali Nani) వరుస షాక్లు తగులుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో తాజాగా కొడాలి నానికు మరో ఎదురు దెబ్బ తగిలింది. కొడాలి నాని మరో భూ కబ్జా వెలుగులోకి వచ్చింది.
కృష్ణాజిల్లా: మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని సన్నిహితుడు, వైసీపీ నేత షా కీర్తికుమార్ జీవావత్కు చెందిన షా గులాబ్చంద్ జీవావత్ అండ్ కో పెట్రోలు బంకులో కల్తీ పెట్రోలు విక్రయం కలకలం రేపింది. దీంతో గుడివాడ బంటుమిల్లి రోడ్డులోని పెట్రోల్ బంకు వద్ద వాహనదారులు ఆందోళనకు దిగారు.
మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali Nani) సన్నిహితుడు షా కీర్తికుమార్ జీవావత్కు చెందిన షా గులాబ్చంద్ జీవావత్ అండ్ కో పెట్రోలు బంకులో (Petrol Bunk) కల్తీ పెట్రోలు విక్రయం కలకలం సృష్టించింది. శనివారం సాయంత్రం 50 మందికి పైగా బైక్లలో 75 లీటర్ల మేర పెట్రోలు కొట్టించుకున్నారు..
Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కొడాలి నానికి వరుస షాక్లు తగులుతున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత ఒకట్రెండు కేసులు నమోదు కాగా.. తాజాగా నానిపై గుడివాడ-02 టౌన్ పోలీస్స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. తన తల్లి మరణానికి కారణమయ్యారంటూ..
ఎన్నికల సమయంలో వైసీపీ నేతల మాటలు నమ్మి మోసపోయిన వాలంటీర్లు ఇప్పుడు గోసపడుతున్నారు. వైసీపీని గుడ్డిగా నమ్మి తమ ఉద్యోగాలు పోగొట్టుకున్నామే అని వాపోతున్నారు. తాజాగా మచిలీపట్నం పరిధిలో వాలంటీర్లు తమ ఉద్యోగాలు తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తమని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నారు. మళ్లీ ఉద్యోగాలిస్తే.. ప్రజా సేవ చేసుకుంటామని రిక్వెస్ట్ చేస్తున్నారు.