Home » Hamas
హమాస్ మిలటరీ కమాండర్ మహమ్మద్ దెయిఫ్ లక్ష్యంగా దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 71 మంది మృతి చెందారు. 289 మంది గాయపడ్డారు. అయితే దాడిలో మహమ్మద్ దెయిఫ్ చనిపోయాడో లేదో తెలియలేదు.
గాజాలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య పోరు(Israel Hamas War) ప్రస్తుతం తగ్గేలా కనిపించడం లేదు. ఈ క్రమంలోనే శుక్రవారం గాజా(gaza) నగరంలో జరిగిన హింసాత్మక ఘటనలో 70 మందికి పైగా పాలస్తీనియన్లు మృత్యువాత చెందారు.
మహిళలపై లైంగిక అకృత్యాలతో హమాస్ ఉగ్రవాదులు రాక్షసత్వం చాటుకుంటే.. గాజాలో పురుషులు, బాలురే టార్గెట్గా ఇజ్రాయెల్ సేనలు మానవత్వంపైనే దాడి చేశాయని, పాలస్తీనా సంపూర్ణ వినాశనానికి ప్రయత్నించాయని.. ఐక్యరాజ్యసమితి పేర్కొంది! ఇరువర్గాలూ యుద్ధనేరాలకు పాల్పడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ముందుగా హెచ్చరించినట్లుగానే గాజా-ఈజిప్ట్ సరిహద్దు నగరం రఫాపై ఇజ్రాయెల్ సోమవారం దాడులు ప్రారంభించింది.
ఎర్రసముద్రంలో యెమెన్ (Yemen) హౌతీలు (Houthi Rebels) మళ్లీ రెచ్చిపోయారు. గాజా - ఇజ్రాయెల్ మధ్య భీకర పోరు జరుగుతున్న వేళ.. యెమెన్ హౌతీలు ఎర్రసముద్రంలోని ఓ నౌకపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో చమురు ట్యాంకర్ దెబ్బతింది. అమెరికాకు చెందిన డ్రోన్ని సైతం కాల్చివేశారని అల్ జజీరా నివేదించింది.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కారణంగా గాజాలో పరిస్థితులు అత్యంత దయనీయంగా మారుతున్నాయి. ఈ క్రమంలో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ( Joe Biden ) కీలక నిర్ణయం తీసుకున్నారు.
పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి గాజాలో పరిస్థితులు దయనీయంగా మారాయి. బాంబు దాడులు, పేలుళ్లు, ఆహార కొరత, ఆకలి మాంద్యంతో ఇప్పటివరకు
ఉత్తర గాజాలో పరిస్థితులు రోజురోజుకు దయనీయంగా మారుతున్నాయి. దాడుల కన్నా ఆకలి బాధతోనే అనేక మంది ప్రాణాలు కోల్పోతున్న ఉదంతాలు కోకొల్లలుగా ఉన్నాయి. పే
ఇజ్రాయెల్పై అక్టోబర్ 7న జరిగిన ఘోరమైన దాడిలో ప్రాణాలతో బయటపడిన కోహెన్.. పాలస్తీనా టెర్రరిస్ట్ సంస్థ హమాస్ క్రూరత్వాన్ని కళ్లకుకట్టినట్లు వివరించాడు. ఇజ్రాయెల్ మహిళపై దారుణాతి దారుణంగా అత్యాచారం చేశారని చెప్పారు.
ఇజ్రాయెల్-హమాస్మధ్య కుదిరిన నాలుగు రోజుల తాత్కాలిక సంధి గడువు మరో రెండు రోజులు పొడిగించారు. ఒప్పందంలో భాంగా 50 మంది మహిళా ఖైదీలను విడుదల చేసేందుకు ఇజ్రాయెల్ అంగీకరించింది. ఇందుకు ప్రతిగా హమాన్ చెరలో ఉన్న మరో 20 మంది ఖైదీలు విడుదల అవుతారని ఇజ్రాయెల్ భావిస్తోంది.