Home » Israel
ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు ఆదివారం తన శత్రు దేశాలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తమని ఎవరూ తక్కువ అంచనా వేయొద్దని, తమ శక్తి సామర్థ్యాలపై అనుమానం పెట్టుకోవాల్సిన..
తల్లి చనిపోయాక కూడా గర్భం నుంచి పిల్లలు పుట్టే సన్నివేశాలను మనం సినిమాల్లో చూస్తుంటాం. కానీ.. ఇప్పుడు నిజ జీవితంలో కూడా ఇలాంటి అద్భుతం చోటు చేసుకుంది. అవును..
హమాస్ మిలటరీ కమాండర్ మహమ్మద్ దెయిఫ్ లక్ష్యంగా దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 71 మంది మృతి చెందారు. 289 మంది గాయపడ్డారు. అయితే దాడిలో మహమ్మద్ దెయిఫ్ చనిపోయాడో లేదో తెలియలేదు.
గాజాలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య పోరు(Israel Hamas War) ప్రస్తుతం తగ్గేలా కనిపించడం లేదు. ఈ క్రమంలోనే శుక్రవారం గాజా(gaza) నగరంలో జరిగిన హింసాత్మక ఘటనలో 70 మందికి పైగా పాలస్తీనియన్లు మృత్యువాత చెందారు.
ఇప్పటికే ఎన్నో భయంకరమైన వైరస్లతో సహజీవనం చేస్తున్న మానవాళికి ఇప్పుడు మరో ముప్పు పొంచి వస్తోంది. మెదడుని తినే ఓ భయంకరమైన సూక్ష్మజీవి క్రమంగా వ్యాప్తి చెందుతోంది.
ఇప్పటికే యుద్ధం కారణంగా భయానక పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న గాజాలో ఇజ్రాయెల్ దళాలు మరోసారి విరుచుకుపడ్డాయి. బాంబులు, క్షిపణులతో మూకుమ్మడి దాడులు జరిపాయి. ఈ దెబ్బకు అక్కడ చాలా..
మహిళలపై లైంగిక అకృత్యాలతో హమాస్ ఉగ్రవాదులు రాక్షసత్వం చాటుకుంటే.. గాజాలో పురుషులు, బాలురే టార్గెట్గా ఇజ్రాయెల్ సేనలు మానవత్వంపైనే దాడి చేశాయని, పాలస్తీనా సంపూర్ణ వినాశనానికి ప్రయత్నించాయని.. ఐక్యరాజ్యసమితి పేర్కొంది! ఇరువర్గాలూ యుద్ధనేరాలకు పాల్పడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమై పది నెలలు కావొస్తున్నా ఇంకా ఆగలేదు. తగ్గేదే లేదంటూ.. ఒకరిపై మరొకరు పరస్పర దాడులు జరుపుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా..
పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ను అంతం చేయడమే లక్ష్యంగా గాజాలో ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న భీకర దాడుల్లో గురువారం మరో విషాదకర ఘటన నమోదయింది.
ఇజ్రాయెల్ పౌరులను తమ దేశంలోకి ప్రవేశించకుండా నిషేధిస్తామని మాల్దీవులు ప్రభుత్వం ప్రకటించిన మరుసటి రోజే ఇజ్రాయెల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరూ మాల్దీవుల పర్యటనకు వెళ్లొద్దని దానికి బదులుగా భారత్లోని లక్షద్వీ్పను సందర్శించాలని తమ దేశ ప్రజలను కోరింది. ఈ నిర్ణయాన్ని భారత్లో ఇజ్రాయెల్ కాన్సుల్ జనరల్ కోబీ షోషాని స్వాగతించారు.