Home » KT Rama Rao
తిహాడ్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆమె సోదరుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిశారు. సోమవారం ఉదయం జైలుకు వెళ్లి కవితతో ములాఖత్ అయ్యారు.
స్థానిక సమస్యలపై పౌరులు ఫిర్యాదు చేసినా జీహెచ్ఎంసీ పట్టించుకోకపోవడంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలనీలో సమస్యలపై ఓ నెటిజన్ చేసిన ట్వీట్పై ఆయన స్పందించారు.
కాంగ్రెస్ పాలనలో అస్తవ్యస్తంగా మారిన ప్రభుత్వ వ్యవస్థల కారణంగా కలుషిత ఆహారం తిని విద్యార్థులు ఆస్పత్రుల పాలవుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) అన్నారు.
తెలంగాణ ఉద్యమ గాయకుడు, వేర్హౌసింగ్ కార్పొరేషన్ దివంగత చైర్మన్ సాయిచంద్(Saichand) కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావు(Former Ministers KTR, Harish Rao) అన్నారు.
పోలింగ్ బూత్ నుంచి బయటికి వచ్చిన అనంతరం ఓటర్లను ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి, ఆ పార్టీ నేత ఈటల రాజేందర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై చర్యలు తీసుకోవాలని.......
‘రేపు కాలం కలిసొస్తే.. ఏదైనా జరగొచ్చు.. ఎన్డీఏ, ఇండియా కూటమిలో లేని బీఆర్ఎస్, బిజు జనతాదళ్, వైఎస్ఆర్సీపీ వంటి మొత్తం 13 పార్టీలు ఢిల్లీలో చక్రం తిప్పొచ్చు.. దేశ రాజధానిని శాసించొచ్చు.. శాసించి ఢిల్లీని లొంగదీసుకుందామా..? యాచించి వాళ్ల వద్దకు పోదామా ఆలోచించాలి’ అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(KTR) అన్నారు.
కాంగ్రెస్ పార్టీ బూటకపు వాగ్దానాలతో గద్దెనెక్కిందని, ఇచ్చిన మాటను నిలబెట్టుకోనందుకు పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Party Working President KTR) అన్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై(KTR) బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar) తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కేటీఆర్కు కండకావరమెక్కి తన గురించి మాట్లాడుతున్నాడంటూ ఘాటైన పదజాలంతో విరుచుకుపడ్డారు. కరీంనగర్లో(Karimnagar) మీడియాతో మాట్లాడిన ఆయన..
20 ఏళ్ల క్రితం నాటి ఫొటోను ఎక్స్లో ట్వీట్ షేర్ చేశారు మాజీ మంత్రి కేటీఆర్. ఒకప్పుడు ఇలా ఉన్నాను.. సమయం గడచిపోతుంది అని రాసుకొచ్చారు.
ప్రజల పక్షాన పోరాడుతూనే.. పార్టీలోని ప్రజాప్రతినిధులు, నేతలను సర్కార్ ఇబ్బందులకు గురిచేస్తే కలిసికట్టుగా ఎదుర్కోవాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(KTR) అన్నారు.