Home » Mohan Bhagwat
మనం దేవుళ్లమో.. కాదో ప్రజలే నిర్ణయిస్తారని ఆర్ఎ్సఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ భద్రతను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మరింత పటిష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న జడ్ ప్లస్ కేటగిరి భద్రతను అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైజన్కు పెంచింది. దీంతో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమానమైన భద్రత మోహన్ భగవత్కు లభిస్తుంది.
భారతీయ సమాజాన్ని కుల వ్యవస్థే సమైక్యంగా ఉంచుతోందని ఆర్ఎ్సఎ్సకు చెందిన ‘పాంచజన్య’ పత్రిక పేర్కొంది. మొగల్ పాలకులు దీనిని అర్థం చేసుకోలేదని.. బ్రిటిషర్లు మాత్రం కనిపెట్టి ‘విభజించి-పాలించు’ విధానంలో దెబ్బ తీసేందుకు ప్రయత్నించారని తెలిపింది.
బ్రిటిషర్లు 1857 తరువాత భారతీయ సంప్రదాయాలు, పూర్వీకులపై ఉన్న విశ్వాసాన్ని తగ్గించేందుకు క్రమపద్ధతిలో ప్రయత్నాలు చేశారని ఆర్ఎస్ఎస్(RSS) చీఫ్ మోహన్ భగవత్(Mohan Bhagwat) శనివారం పేర్కొన్నారు.
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిజమైన సేవకుడు అహంకారంతో ఉండడు. ఎవరికీ ఎటువంటి హాని తలపెట్టడంటూ ఆయన పేర్కొన్నారు. దీంతో మోహన్ భగవత్ వ్యాఖ్యలు తీవ్ర సంచలనం సృష్టించాయి.
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు నిరంజన్ తెలిపారు. నిజమైన ప్రజా సేవకుడికి అహంకారం ఉండదంటూ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు.. ప్రధాని మోదీని ఉద్దేశించి చేసినవేనని అంతా భావిస్తున్నారన్నారు.
కేంద్రంలో మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారం చేపట్టిన తరుణంలో ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్ చేసిన పలు హితవచనాలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ప్రజాసేవలో
దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాలంటే 'ఇండియా' కూటమికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్) చీఫ్ మోహన్ భగవత్ సపోర్ట్ చేయాలని శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం నేత సంజయ్ రౌత్ అన్నారు. ఈరోజు ప్రజాస్యామ్యం ప్రమాందలో పడిందని పేర్కొన్నారు.
వలసవాద మనస్తత్వం నుంచి విముక్తి పొందాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagwat) పిలుపునిచ్చారు. మహారాష్ట్రలోని నాగ్పూర్లో RSS విజయదశమి ఉత్సవం నిర్వహించింది. ఈ ఉత్సవాల్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, మోహన్ భగవత్ పాల్గొన్నారు..
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవ్ (Mohan Bhagwat) రిజర్వేషన్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మన సమాజంలో వివక్ష ఇంకా ఉందని, సమానత్వం వచ్చేవరకు రిజర్వేషన్లు కచ్చితంగా కొనసాగాలని అన్నారు. నాగ్పూర్లో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.