Home » Narsapur
గత కేసీఆర్ హయాంలోని మంత్రులకు ఏ మాత్రం స్వేచ్ఛ లేకపోయిందని, ఏ చిన్న నిర్ణయం తీసుకోవాలన్న పెద్దాయన అనుమతిస్తే తప్ప సంతకం పెట్టే అవకాశం ఉండేది కాదని మంత్రి కొండా సురేఖ అన్నారు.
నర్సాపూర్(Narsapur)లో దారుణం జరిగింది. నెలరోజుల క్రితం జరిగిన జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. తల్లిదండ్రులను కుమారుడే కడతేర్చారంటూ విచారణలో తేలడంతో పోలీసులు(Police) నిర్ఘాంత పోయారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం సాదుల్ నగర్కు చెందిన సాకలి లక్ష్మణ్ విపరీతంగా అప్పులు చేశారు.
సంక్రాంతి పండగ సందర్భంగా వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అఽధికారులు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
సీఎం కేసీఆర్ ( CM KCR ) ప్రజా ఆశీర్వాద సభలో బుల్లెట్లు ( Bullets ) కలకలం సృష్టించాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కేసీఆర్ నర్సాపూర్ సభలో పాల్గొన్నారు. ఈ సభలో ఒక్కసారిగా బుల్లెట్లు బయటపడ్డాయి.
ప.గో. జిల్లా: మాజీ మంత్రి పితాని సత్యనారాయణ బీజేపీ, వైసీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ సందర్బంగా బుధవారం పశ్చిమగోదావరి జిల్లా, నర్సాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్రూర రాజకీయాలకు...
కొద్దిరోజులుగా బీఆర్ఎస్ పార్టీ(BRS Party) అధిష్ఠానంపై అసంతృప్తిగా ఉన్న నేతలను సీఎం కేసీఆర్(CM KCR) ఏదో ఒక హామీని ఇస్తూ బుజ్జగిస్తున్నారు.
నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిత్వంపై ఉత్కంఠ నెలకొంది. 115 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నర్సాపూర్తో పాటు మరో మూడు స్థానాల అభ్యర్థుల విషయంలో ఎటూ తేల్చకుండా పెండింగ్లో ఉంచారు. ఈ నెల 23న మెదక్లో సీఎం పర్యటన నేపథ్యంలోనే పెండింగ్లో ఉంచినట్లు సమాచారం.
వైసీపీ ఓడిపోవడం ఖాయమని రఘురామ జోస్యం చెప్పారు.
నిత్యం విజయవాడ - హుబ్లీ మధ్యన గుంటూరు మీదగా రాకపోకలు సాగిస్తోన్న అమరావతి ఎక్స్ప్రెస్ని నరసాపూర్ వరకు పొడిగించేందుకు..