Home » Notifications
రాష్ట్రంలో ప్రతి ఏటా జూన్ నెలలో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేసి, డిసెంబరులోపు నియామక ప్రక్రియలు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు జాబ్ క్యాలెండర్పై రానున్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ విషయంలో కృతనిశ్చయంతో ఉన్నదని, నిరుద్యోగులకు మేలు జరిగే నిర్ణయాలే తీసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు.
ఛత్తీసగఢ్తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం అంశాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి కమిషన్ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు జారీ చేసింది. ‘రికార్డులను పరిశీలిస్తుంటే ఆ నిర్ణయాలన్నీ మీరే తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఆయా అంశాల్లో మీ పాత్రపై లిఖితపూర్వకంగా వివరాలు అందించాలి’ అని పేర్కొంది.
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) గ్రూప్ B, గ్రూప్ C విభాగాల్లో వివిధ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ను విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు బీఎస్ఎఫ్ అధికారిక వెబ్సైట్ rectt.bsf.gov.in లో దరఖాస్తులను సమర్పించవచ్చు.
Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాధారణ ఎన్నికలకు సంబంధించి మరో కీలక ఘట్టం మొదలైంది. కాసేపటి క్రితమే ఏపీలో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్ధానాలకు ఎన్నికల నిర్వహణపై నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా నోటిఫికేషన్ జారీ చేశారు. నేటి నుంచి ఈనెల 25 వరకూ నామినేషన్ల ప్రక్రియ జరుగనుంది.
నిరుద్యోగుల(Un Employement) ఆశలను అవకాశంగా మలచుకొని కొన్ని ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు(Out Sourcing Jobs) దందాలకు పాల్పడుతున్నాయి. వివిధ ప్రభుత్వ శాఖల్లో(Departments) ఏర్పడిన ఖాళీల్లో ప్రభుత్వం నేరుగా నియామకాలు చేపట్టకుండా ఏజెన్సీల మాటున శ్రమ దోపిడీకి తెర తీస్తే.. ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి అక్రమంగా..
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్కు బుధవారం నోటిఫికేషన్ విడుదల కానుంది. తొలి విడతలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా 102 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇవాళ నోటిఫికేషన్ జారీతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ జారీ చేసింది.
పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. భారతీయ రైల్వేలో మొత్తం 9,144 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలై, దరఖాస్తు ప్రక్రియ కూడా మొదలైంది. అయితే ఈ పోస్టులకు అప్లై చేయాలంటే అర్హతలు ఏంటనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
UPSC EPFO PA Recruitment: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO)లో పర్సనల్ అసిస్టెంట్ (PA) పోస్టుల రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 7వ తేదీ నుంచి ప్రారంభమైంది. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్..