Home » Public Report
ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ శాంతిభద్రతలను పరిరక్షిస్తామని కడప వనటౌన సీఐ బి.రామక్రిష్ణ అన్నారు.
ప్రజాసమస్యల పరిష్కారానికి పెద్దపీట వేయాలని ఎమ్మెల్యే నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.
గ్రామా ల్లో పంచాయతీ కార్యదర్శులు, వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉం డాలని ఎమ్మెల్యే షాజహానబాషా ఆదే శించారు.
కడప కార్పొరేషన పరిధిలో ప్రజా సమస్యలు సత్వరం పరిష్కరించాలని కమిషనరు వైఓ నందన అధికారులకు ఆదేశించారు.
కోర్టు వ్యవహారాలతో ప్రజలు విసిగిపోయారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. వారు కేవలం సమస్యలకు ఏదో విధమైన సత్వర పరిష్కారం కావాలని కోరుకుంటున్నారని అభిప్రాయపడ్డారు.
ఖమ్మం జిల్లా: ఖమ్మం రూరల్ మండలం, రెడ్డిపల్లి, పోలేపల్లిలో నిర్వహించిన ప్రజా సమస్యలపై ప్రజల వద్దకే శ్రీనన్న కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రజలనుంచి మంత్రి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు.