Home » Samineni Udaya Bhanu
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి రాత్రింబవళ్లు ఆలోచిస్తునే ఉన్నా.. నిద్ర పట్టడంలేదు.. ఇంత ఘోర ఓటమి ఎలా పొందాం.. పేటలో పక్కా వార్డులలో పత్తా లేకుండా పోయాం..
వైసీపీ మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను నేడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై దాడులు ఆపకపోతే ప్రతి దారుడు చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. మూడు పార్టీల కలయిక వల్లే ఎన్డీఏ కూటమి విజయం సాధించిందని జగ్గయ్యపేటలో మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను పేర్కొన్నారు. మాకు ప్రజలు 40 శాతం మద్దతు తెలిపారన్నారు.
జగ్గయ్యపేట చరిత్రలో మునిసిపల్ చైర్మన్లుగా పనిచేసిన వారికి రాజకీయ భవిష్యత్ మృగ్యం అన్న అపవాదు, సెంటిమెంట్ను తాతయ్య తుడిచేశారు. జగ్గయ్యపేట పురపాలక సంఘంగా ఏర్పడినప్పడి నుంచి పనిచేసిన చైర్మన్లు ఎవరు తర్వాత రాజకీయాల్లో రాణించలేదు...