Home » Shashi Tharoor
శశిథరూర్ తరఫు న్యాయవాది మొహమ్మది అలీ ఖాన్ కోర్టులో తన వాదన వినిపించారు. పరువునష్టం కేసు వేసిన బీజేపీ నేత రాజీవ్ బబ్బర్ తొలుత ఈ వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని కానీ, వాటిని పబ్లిష్ చేసిన మ్యాగజైన్ను కానీ కేసులో చేర్చడంలో విఫలమయ్యారని అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్(Shashi Tharoor) పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు(Delhi High Court) గురువారం (ఆగస్టు 29) తిరస్కరించింది. దీనిపై బీజేపీ నేత ఆయనపై పరువునష్టం కేసు పెట్టారు. దీనిని శశి థరూర్ కోర్టులో సవాలు చేశారు.
బంగ్లాదేశ్లో శాంతిభద్రతలను పునరుద్ధరించేందుకు కొత్తగా ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సోమవారం కోరారు.
బంగ్లాదేశ్లో హింసాత్మక నిరసనల నేపథ్యంలో ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి.. పారిపోయి వచ్చి భారత్లో ఆశ్రయం పొందుతుండడంపై కాంగ్రెస్ సీనియర్, ఎంపీ శశిథరూర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఈ నెల చివరి నుంచి శ్రీలంకతో జరగనున్న వన్డే, టీ20 సిరీస్ల కోసం గురువారం రాత్రి జట్లను ఎంపిక చేసిన బీసీసీఐ సెలక్షన్ కమిటీపై సీనియర్ రాజకీయ నాయకులు, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ విమర్శలు గుప్పించారు.
ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని ఎన్నికల్లో ప్రగల్బాలు పలికే నేతల తీరు కొన్ని సందర్భాల్లో వివాదాస్పదమవుతోంది. తాజాగా దేశ రాజధానిలో ఓ ఎంపీ వ్యవహారంపై నెటిజన్లు మండిపడుతున్నారు. గత రెండు రోజులుగా ఢిల్లీలో భారీ వర్షాలు(Delhi Rainfall) కురుస్తున్నాయి.
లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమి(INDIA Alliance) గణీనయమైన సీట్లు సాధించడంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ముఖ్య పాత్ర పోషించారని ఆ పార్టీ సీనియర్ నేత శశిథరూర్(Shashi Tharoor) పేర్కొన్నారు.
లోక్సభ ఎన్నికల్లో బీజేపీ వరుసగా మూడోసారి కూడా అధికారంలోకి వస్తుందంటూ ఎగ్జిట్ పోల్స్ జోస్యంపై కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం అభ్యర్థి శశిధరూర్ పెదవి విరిచారు. ఎగ్జిట్ పోల్స్ ఓ 'ప్రహసనం' అని అన్నారు.
బంగారం స్మగ్లింగ్(Gold Smuggling) చేస్తూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పీఏ ఒకరు ఢిల్లీ విమానాశ్రయంలో పట్టుబడ్డాడు. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కాంగ్రెస్ నేత శశిథరూర్(Shashi Tharoor) వ్యక్తిగత సహాయకుడు(పీఏ) శివప్రసాద్ దుబాయి నుంచి భారత్కు బంగారం స్మగ్లింగ్ చేస్తుండగా.. ఢిల్లీ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు.
కాంగ్రెస్లో మెజార్టీ నాయకులు హిందువులేనని కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ (Shashi Tharoor) తెలిపారు. హిందువులం హిందువులను ఎందుకు ద్వేషిస్తామని ప్రశ్నించారు. శుక్రవారం హైదరాబాద్లోని హోటల్ తాజ్ కృష్ణలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ద్వేషం అనేది కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఉండనే ఉండదని స్పష్టం చేశారు.