Home » Sports
పారిస్ ఒలింపిక్స్ 2024 అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. భారత్ నుంచి 117 మంది క్రీడాకారులు ఈ విశ్వ క్రీడల్లో పాల్గొంటున్నారు. ఒక్కో టీమ్ ఈవెంట్లో భారత్ తరపున ఒక జట్టు.. వ్యక్తిగత విభాగాల్లోనూ ఒక్కో కేటగిరీలో భారత్ నుంచి ఒకరు ప్రాతినిధ్యం వహిస్తారు.
Paris Olympics 2024: ఒలింపిక్స్ గేమ్స్ అంటే ప్లేయర్స్, వారి సాధించిన పథకాలు.. ఆ గేమ్స్ పూర్వాపరాలకు సంబంధించిన వార్తలు బాగా వస్తాయి. కానీ, ఇప్పుడు ప్యారిస్ ఒలింపిక్స్ ముంగిట ఒక అంశం దుమ్ము దుమారం రేపుతోంది. అదే యాంటీ సెక్స్ బెడ్స్.
ఇటీవల టీ 20 వరల్డ్ కప్ ముగిసిన సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ మ్యాచ్లకు అగ్రరాజ్యం అమెరికా ఆతిథ్యం ఇచ్చింది. టీ20 వరల్డ్ కప్కు ప్రేక్షకుల నుంచి అంతగా ఆదరణ రాలేదు. దాంతో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కు భారీగా నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. రూ.167 కోట్ల మేర ఐసీసీ నష్టపోయిందని పీటీఐ రిపోర్ట్ చేసింది.
ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా.. భారత్తో ఆడుతున్న నాలుగో మ్యాచ్లో జింబాబ్వే జట్టు మోస్తరు స్కోరుకే చాపచుట్టేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులే చేసింది. మొదట్లో బ్యాటర్లు..
టీమిండియా హెడ్ కోచ్గా నియమితులైన గౌతమ్ గంభీర్ తన మార్క్ స్ట్రాటజీస్ మొదలెట్టేశాడు. జట్టు సభ్యులు అందరూ అన్ని ఫార్మాట్లలో విధిగా ఆడాలని స్పష్టం చేశారు. జట్టు ప్రయోజనాల కోసం ఆడాలని తేల్చి చెప్పారు.
టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ తప్పు కున్నారు. ఇన్ని రోజులు ద్రావిడ్తో కలిసి పనిచేసిన కెప్టెన్ రోహిత్ శర్మ ఉద్వేగానికి గురయ్యారు. సోషల్ మీడియా ఇన్ స్టాగ్రామ్లో లేఖ రాశారు.
టీ 20 వరల్డ్ కప్ ముగిసింది. భారత్ విశ్వ విజేతగా నిలిచింది. భారత జట్టును ముందుండి నడిపింది కోచ్ రాహుల్ ద్రావిడ్. 17 ఏళ్ల తర్వాత భారత్కు ప్రపంచ కప్ను అందించారు. వరల్డ్ కప్ తర్వాత కోచ్ పదవి నుంచి తప్పుకుంటానని ముందే ద్రావిడ్ ప్రకటించారు. కప్పు గెలిచి ద్రావిడ్కు గిప్ట్ అందించాలని టీమ్ మెంబర్స్ భావించి, అందజేశారు కూడా. నెక్ట్స్ టీమ్ కోచ్గా గౌతమ్ గంభీర్ పేరు దాదాపుగా ఖరారైంది. మరి రాహుల్ ద్రావిడ్ ఏం చేస్తారు.
భారత క్రికెట్ జట్టులో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్లో ఒకరైన కుల్దీప్ యాదవ్ ఎట్టకేలకు తన వ్యక్తిగత జీవితంపై నోరు విప్పాడు. త్వరలోనే తన నుంచి గుడ్ న్యూస్ వస్తుందని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తాను పెళ్లి చేసుకొని..
T20 ప్రపంచ కప్ 2024 కిరీటాన్ని కైవసం చేసుకోవడంతో భారత జట్టు T20I ఫార్మాట్లో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించనుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా T20I నుంచి రిటైర్ అయ్యాక, భారత్ ఐదు మ్యాచ్ల T20I సిరీస్లో జింబాబ్వేతో తన మొదటి అసైన్మెంట్ను ప్రారంభించనుంది.
టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టుకు అభిమానులు కరతాళ ధ్వనులతో స్వాగతం పలికారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి ఇద్దరూ వరల్డ్ కప్ను అభిమానులకు చూపించారు.