Home » Team India
టెస్టును క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు ఇప్పుడు బంగ్లాదేశ్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో తలపడనుంది. ఇరు జట్ల మధ్య అక్టోబర్ 6 నుంచి 12 వరకు టీ20 సిరీస్ జరగనుంది. ఈ క్రమంలోనే అక్టోబర్ 12న హైదరాబాద్ వేదికగా ఓ మ్యాచ్ జరగనుంది. ఆ విశేషాలేంటో ఇక్కడ చుద్దాం.
మూడు మ్యాచ్ల T20 సిరీస్లో మొదటి మ్యాచ్ అక్టోబర్ 6 నుంచి భారత్, బంగ్లాదేశ్ మధ్య గ్వాలియర్లో జరగనుంది. అయితే ఈ మ్యాచులో సూర్యకుమార్ యాదవ్ అరుదైన ఘనతను సాధించే ఛాన్స్ ఉంది. ఆ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాం.
ICC మహిళల T20 ప్రపంచ కప్ ఈరోజు (అక్టోబర్ 3) నుంచి దుబాయ్ వేదికగా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే రేపు (అక్టోబర్ 4న) న్యూజిలాండ్తో టీమ్ ఇండియా తన తొలి మ్యాచ్ ఆడనుంది. అయితే ఈ మ్యాచ్ ఎప్పటి నుంచి మొదలవుతుంది. ఎక్కడ వీక్షించాలనే విషయాలను తెలుసుకుందాం.
కాన్పూర్లో జరుగుతున్న సిరీస్లోని రెండో టెస్టులో నాల్గో రోజు భారత స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ తన పేరిట సరికొత్త రికార్డు లిఖించుకున్నాడు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న మరో రికార్డును బద్దలు కొట్టాడు. ఆ విశేషాలేంటో ఇక్కడ చుద్దాం.
కాన్పూర్ టెస్ట్ మ్యాచ్లో బంగ్లాదేశ్ను భారత జట్టు తొలి ఇన్నింగ్స్లో 233 పరుగులకు ఆలౌట్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన టీమిండియా అదిరిపోయేలా బ్యాటింగ్ చేస్తుంది. ఈ క్రమంలోనే టీమిండియా అరుదైన రికార్డులు సాధించింది.
ఈరోజు కూడా కాన్పూర్ టెస్టులో మూడో రోజు మ్యాచ్ ఆలస్యంగా మొదలు కానుంది. అంపైర్లు ఉదయం 10 గంటలకు తనిఖీ చేసి కీలక విషయాన్ని వెల్లడించారు.
భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్టుల క్రికెట్ సిరీస్లో చివరి మ్యాచ్ కాన్పూర్లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో జరుగుతోంది. ఇప్పుడు రెండో రోజు మ్యాచ్లో బంగ్లాదేశ్ భారీ స్కోరు సాధించేందుకు ప్రయత్నిస్తుంది. కానీ వర్షం అంతరాయం కారణంగా మ్యాచ్ ఇంకా మొదలు కాలేదు. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
కాన్పూర్లోని గ్రీన్పార్క్ స్టేడియంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ కాసేపట్లో మొదలు కానుంది. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను కైవసం చేసుకోవాలని టీం ఇండియా భావిస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను డ్రాతో ముగించాలని బంగ్లాదేశ్ భావిస్తోంది.
భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్ట్ మ్యాచ్ల క్రికెట్ సిరీస్ జరుగుతోంది. తొలి టెస్టులో విజయం సాధించి సిరీస్లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ నేపథ్యంలోనే కాన్పూర్ వేదికగా జరగనున్న రెండో టెస్ట్ వెదర్ గురించి షాకింగ్ అప్డేట్ వెలుగులోకి వచ్చింది.
చెన్నై టెస్టులో టీమిండియా బంగ్లాదేశ్ జట్టుపై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. అశ్విన్ ఆరు వికెట్లు పడగొట్టడంతో భారత్ 280 పరుగుల తేడాతో విజయం సాధించింది.