Home » TTD Sarva darshanam
శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) శుభవార్త తెలిపింది. సెప్టెంబర్ నెలకు సంబంధించిన టికెట్లను విడుదల చేసింది. విడుదల చేసిన కొద్ది గంటల్లోనే భక్తుల నుంచి అనూహ్య స్పందన లభించింది.
బెంగళూరు వయ్యాలికావల్లోని టీటీడీ దేవస్ధానం(TTD Devasthanam)లో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా సోమ వారం ఉదయం 5 గంటల నుంచే భక్తులు శ్రీవారిని దర్శించుకునే ఏర్పాట్లు చేస్తున్నారు.
యువతలో భక్తిభావన పెంచేందుకు, హైందవ సనాతన ధర్మం విస్తృతంగా ప్రచారం చేసేందుకు రామకోటి తరహాలో ‘గోవింద కోటి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని టీటీడీ చైర్మన్ కరుణాకరరెడ్డి తెలిపారు.
అధికమాసం సందర్భంగా ఈ ఏడాది తిరుమల శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. సెప్టెంబరు 18 నుంచి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్ల కోటాను సెప్టెంబరు నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేపట్టింది. సుప్రభాతం, తోమాల
తిరుమల (Tirumala) క్షేత్రం మీదుగా ప్రయాణించే విమానాలు అధికమవు తున్నాయి. గురువారం ఉదయం వరుసగా మూడు విమానాలు క్షేత్రానికి సమీపంగా ప్రయాణించడం తెలిసిందే.
టీటీడీ (TTD)కి చెందిన వివిధ ట్రస్టులకు శుక్రవారం రూ.5 కోట్లు విరాళం (Donation)గా అందాయి. ఓ భక్తుడు శుక్రవారం విరాళాల చెక్లను అందజేసి టీటీడీ ట్రస్టులకు వినియోగించాలని టీటీడీ అధికారులను కోరాడు.
తిరుమల (Tirumala)లో మరోసారి విమాన సంచారం కలకలం సృష్టించింది. తిరుమల క్షేత్రానికి అతిసమీపంలో విమానం ప్రయాణించడం చర్చనీయాంశమైంది.
వేసవిలో శ్రీవారి ఆలయంతోపాటు క్యూలైన్లలో భక్తులకు సేవలందించేందుకు యువకులైన శ్రీవారి సేవకులు ముందుకు రావాలని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి (TTD EO Dharma Reddy) పిలుపునిచ్చారు.
తిరుమల ఘాట్లో ప్రమాదాల నివారణకు దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేయాలని టీటీడీ ఈవో ధర్మారెడ్డి (TTD EO Dharma Reddy) అధికారులను ఆదేశించారు.