Home » UPI payments
లావాదేవీలను నిర్వహించేవారికి అత్యంత అనుకూలంగా ఈ సదుపాయాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) వేదికపై చెల్లింపుల కోసం నూతన అవకాశాలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రారంభించింది.
మన దేశంలో సామాన్యులు సైతం తమ మొబైల్ ఫోన్ల ద్వారా డిజిటల్ పేమెంట్లు చేస్తూ టెక్నాలజీ వల్ల కలిగే ప్రయోజనాలను ఆస్వాదిస్తున్నారు. టీ, కాఫీల నుంచి కూరగాయల వరకు, స్నేహితులకు అవసరమైనపుడు ఆదుకోవడం దగ్గర నుంచి, మొబైల్ రీఛార్జ్లు,అనేక అవసరాలను డిజిటల్ లావాదేవీలతో తీర్చుకోగలుగుతున్నారు.
ప్రస్తుతం రూపాయి మొదలుకుని.. వేలు, లక్షల రూపాయల వరకూ ఎక్కువగా ఆన్లైన్ ట్రాన్సక్షన్స్ చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. మరోవైపు ఉదయం టీ తాగడానికి మొదలు, కూరగాయలు తదితర నిత్యవసరాలకు సైతం ఫోన్ పే, గూగుల్ పే, పేటీమ్ ద్వారా నగదు చెల్లించడం సర్వసాధారణమైపోయింది. డిజిటల్ పేమెంట్స్తో..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురువారం (10-08-23) శుభవార్త చెప్పింది. UPI లైట్ లావాదేవీల పరిమితిని పెంచాలని ఆర్బీఐ ప్రతిపాదించింది. వినియోగదారులకు మరింత సౌలభ్యాన్ని అందించడంతో పాటు దేశంలో డిజిటల్ చెల్లింపుల పరిధిని మరింతగా పెంచేందుకు గాను..
భారత్లో విరివిగా ఉపయోగిస్తున్న డిజిటల్ పేమెంట్ మోడ్ 'యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్' (Unified Payments Interface).
గల్ఫ్ దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), భారత్ మధ్య ఆర్థిక లావాదేవీల్లో కీలక పరిణామం.
చాలామంది గూగుల్ పే వాడుతూ ఉంటారు. ఈ గూగుల్ పే లో ఇప్పుడొక కొత్త ఫీచర్ వచ్చింది. నిజం చెప్పాలంటే ఈ కొత్త ఫీచర్ వల్ల గూగుల్ పే మరింత
ఆన్లైన్ చెల్లింపులు చేసేటప్పుడు చెల్లించాల్సిన దానికంటే ఎక్కువ డబ్బు పంపేయడం, పొరపాటున ఒకరికి పంపబోయి మరొకరికి పంపడం జరుగుతుంది. ఇలా జరిగినప్పుడు అందరూ చాలా కంగారు పడిపోతారు. డబ్బు తిరిగి రాబట్టుకోవడంలో విఫలం అవుతుంటారు. అయితే
పాపులారిటీ పొందుతున్నప్పటికీ యూపీఐ పేమెంట్లకు పరిధులు ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ (HDFC), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), ఐసీఐసీఐ (ICICI) వంటి బ్యాంకులు లావాదేవీలపై పరిమితులు విధించడమే ఇందుకు కారణంగా ఉంది. మరి ఏ బ్యాంకుల పరిమితి ఎంత? అనే విషయానలు పరిశీలిద్దాం...
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) లావాదేవీలు ఇకపై ఉచితం కాదని, ఆన్లైన్ లావాదేవీలకు రుసుము చెల్లించవలసి ఉంటుందని కొందరు