Home » Women
జంతువులతో పరాచకాలు ఆడుతూ కొందరు, వాటి పట్ల జాలి కనబరిచే క్రమంలో మరికొందరు ప్రమాదాలకు గురవడం చూస్తుంటాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి...
హైదరాబాద్: మద్యం కొనేందుకు వెళ్లిన తన భర్తపై వైన్ షాపు సిబ్బంది దాడి చేసి తల పగల గొట్టారు. రక్తంతో ఇంటికి వచ్చిన భర్తను చూసిన భార్య ఆగ్రహంతో రెచ్చిపోయింది. వెంటనే కొంతమందిని తీసుకుని వైన్ షాప్కు వెళ్లి సిబ్బందిపై దాడి చేసింది. అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులను జుట్టు పట్టుకుని కొట్టింది.
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ముగ్గురు బాలికలు రోడ్డు పక్కన ఓ బెంచిపై కూర్చుని చిరుతిళ్తు తింటుంటారు. ముగ్గురూ సరదాగా మాట్లాడుకుంటూ సంతోషంగా ఉండగా.. ఉన్నట్టుండి..
విదేశీయులను గౌరవించడం మన సంస్కారం. అయితే కొందరు ఆకతాయిల కారణంగా కొన్నిసార్లు కొందరు విదేశీ మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. మరికొందరు లైంగిక వేధింపులకు గురవుతుంటారు. ఇటీవల...
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కామారెడ్డి డీఎంహెచ్వో లక్ష్మణ్ సింగ్, సూపరింటెండెంట్ శ్రీనునాయక్ను బుధవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మణ్ సింగ్, శ్రీనునాయక్పై తాజాగా మరికొందరు పీహెచ్సీల మహిళా మెడికల్ ఆఫీసర్లు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇద్దరు అధికారులపై 354, 354 డీ, 509 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు.
దేశంలోని మహిళలు ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో ఉన్నారని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అభిప్రాయ పడ్డారు. మహాలక్ష్మీ పథకంతో మహిళల జీవితాల్లో వెలుగు వచ్చిందన్నారు.
పోలింగ్ బూత్ వద్ద ఓ ముస్లిం మహిళ ఓటు వేయకుండా వెనుదిరగడానికి కారణమయ్యారంటూ హైదరాబాద్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న మాధవీలతపై మలక్పేట్ పోలీసులు కేసు నమోదు చేశారు. విధులకు ఆటంకం కలిగించారంటూ.. మంగళ్హాట్ పోలీసులు కూడా ఆమెపై కేసు పెట్టారు. పోలీసుల కథనం ప్రకారం.. మలక్పేటలోని ఆస్మాన్గఢ్ హోలీమదర్స్ గ్రామర్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్(నంబర్ 64)ను బీజేపీ అభ్యర్థి మాధవీలత సందర్శించారు.
కృష్ణాజిల్లా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా పెడుతూ.. గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో కృష్ణాజిల్లా, మచిలీపట్నం నియోజకవర్గం పరిధిలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో మహిళా పోలీసులను విధుల్లో నియమించారు.
Andhrapradesh: ఎన్నికల ప్రచారానికి నిన్నటి సాయంత్రంతో తెరపడింది. మరికొన్ని గంటల్లో పోలింగ్ జరుగనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా ప్రచారానికి తెరబడగా.. ప్రలోభాలకు తెర లేపారు రాజకీయ పార్టీలు. నగదు, మద్యం, చీరల పంపిణీ, రకరకాల వస్తువులను పంపిణీ చేస్తూ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రయాణ సమయాల్లో బైకర్లకు ఊహించని అనుభవాలు ఎదురవుతుంటాయి. కొన్నిసార్లు తమ తప్పు లేకపోయినా ఎదుటి వారి కారణంగా ప్రమాదాలకు గురవుతుంటారు. మరికొన్నిసార్లు సడన్గా జంతువులు అడ్డు రావడం వల్ల కూడా ప్రమాదాలకు గురవుతుంటారు. ఇలాంటి...