Home » Women
నేడు మహిళల టీ20 ఆసియా కప్ 2024(Women's Asia Cup 2024) సెమీ ఫైనల్ పోరు జరగనుంది. ఈరోజు సెమీస్లో నాలుగు జట్లు తలపడనుండగా, వీటిలో రెండు జట్లు ఫైనల్ చేరనున్నాయి. ఈ క్రమంలో భారత్(India Women), బంగ్లాదేశ్(bangladesh) మధ్య మధ్యాహ్నం 2 గంటలకు మొదటి సెమీస్ మ్యాచ్ జరగనుంది. ఇదేరోజు రాత్రి 7 గంటలకు పాకిస్థాన్, శ్రీలంక జట్ల మధ్య రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ మొదలుకానుంది.
ప్రేమికుల ప్రవర్తన రోజురోజుకూ హద్దుమీరిపోతోంది. కొందరు బహిరంగ ప్రదేశాల్లో అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటే.. మరికొందరు ఇళ్లల్లో సరసాలు ఆడుతూ చివరకు కుటుంబ సభ్యులకు దొరికిపోతున్నారు. ఈ క్రమంలో ..
మహిళల ఆసియా కప్ 2024(Womens Asia Cup 2024) ఇప్పుడు చివరి దశకు వచ్చేసింది. ఈ క్రమంలో సెమీ ఫైనల్లోకి నాలుగు జట్లు వచ్చి చేరగా, రేపు రెండు సెమీ ఫైనల్ మ్యాచులు జరగనున్నాయి. కానీ ఆసియా కప్ 2024 ఫైనల్ మ్యాచ్ విషయంలో కీలక మార్పు చేశారు. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ప్రస్తుత ఆన్లైన్ ప్రపంచంలో ఎవరికి ఏ అవసరం వచ్చినా.. ఏ వస్తువు కావాలన్నా ఒక్క క్లిక్తో నేరుగా ఇంటికే వచ్చేస్తోంది. దీంతో చాలా మంది ఆన్లైన్ ఆర్డర్లకే మొగ్గుచూపుతున్నారు. ఇది ఎంతో ఉపయోగకరంగా ఉన్నా.. కొన్నిసార్లు...
ఇళ్లల్లో ఎక్కడెక్కడి నుంచో పాములు, తేళ్లు, బల్లులు బయటికి రావడం చూస్తుంటాం. కొన్నిసార్లు ఏకంగా పులులు, సింహాలు కూడా అటవీ సమీప ప్రాంత ఇళ్లల్లోకి చొరబడడం కూడా చూస్తుంటాం. ఇలాంటి...
జూలై 23 వ తేదీన నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టి పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు. అయితే బడ్జెట్ కంటే ఎక్కువగా నిర్మలా సీతారామన్ సింప్లిసిటీ గురించే సర్వత్రా చర్చ జరుగుతోంది .
కొందరు పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి ఎలాంటి గాయాలూ కాకుండా క్షేమంగా బయటపడుతుంటారు. ఇలాంటి ఘటనలు చూసినప్పుడు.. ‘‘భూమ్మీద నూకలు మిగిలున్నాయ్’’.. అని అంటూ ఉంటాం. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు అనేక...
Union Budget 2024: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం బడ్జెట్లో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది. మహిళలు, బాలికల కేంద్రీకృత పథకాల కోసం ఏకంగా రూ. 3 లక్షల కోట్ల బడ్జెట్ను కేటాయించింది. ఈ మేరకు మంగళవారం నాడు పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
దేశంలో ఏటా లక్ష మంది అమ్మాయిలు, మహిళలు కనిపించకుండా పోతున్నారని జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) చైర్పర్సన్ విజయభారతి తెలిపారు. ఈ కేసుల పరిష్కారానికి ఎన్హెచ్ఆర్సీ పని చేస్తోందని, ప్రభుత్వ వర్గాలు పట్టించుకోకున్నా బాధితులకు బాసటగా నిలుస్తోందన్నారు.
టోక్యో, 2020 ఒలింపిక్స్ గాయం మానిపోయినా, ఆ ఆనవాళ్లు అలాగే మిగిలి ఉన్నాయి. ఒకప్పటి టీనేజర్లో మునుపటి దుందుడుకుతనం స్థానాన్ని హూందాతనం ఆక్రమించింది.