Home » YS Sharmila Assets
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. మంగళవారం హైదరాబాద్లోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లిన వైఎస్ షర్మిల.. ఆయనతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ (AP Elections) ఎన్నో రహస్యాలు బయటపడుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియ మొదలవ్వడంతో పోటీలో ఉన్న అభ్యర్థులు ఎన్నికల సంఘానికి తమ అఫిడవిట్లు సమర్పిస్తున్నారు. ఈ అఫిడవిట్లలో అభ్యర్థులు ఆస్తులతో పాటు అప్పుల వివరాలు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy) సొంత సోదరి వైఎస్ షర్మిళా రెడ్డి (YS Sharmila Reddy) అఫిడవిట్లో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. లక్షల కోట్ల అప్పులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన జగన్ ప్రభుత్వం.. సొంత కుటుంబాన్ని వదలలేదు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కుమారుడు రాజారెడ్డి వివాహం గురించి ట్విటర్ వేదికగా స్పందించారు. నిన్న రాజారెడ్డి, అట్లూరి ప్రియల వివాహం రాజస్థాన్లోని జోథ్పూర్ ప్యాలెస్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు సంబంధించిన అందమైన వీడియోను ఎక్స్ వేదికగా షర్మిల షేర్ చేశారు. అందమైన జంట.. మేడ్ ఫర్ ఈచ్ అదర్.. దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టిందని షర్మిల తెలిపారు.
దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి వర్థంతి సందర్భంగా కుమార్తె, వైఎస్సార్టపీ అధినేత్రి వైఎస్ షర్మిల నివాళులర్పించారు.
అవును.. వైఎస్ ఫ్యామిలీలో (YS Family) విభేదాలు ఉన్నాయని మరోసారి రుజువైంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి (AP CM Jagan Reddy).. వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల (YSRTP Chief YS Sharmila) మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేలా పరిస్థితులు ఉన్నాయని ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’లో ప్రత్యేక కథనాలు బోలెడన్ని వచ్చిన విషయం తెలిసిందే.. అయితే ఇవన్నీ ఇప్పుడు అక్షరాలా నిజమయ్యాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ జయంతి (YSR Jayanthi) కార్యక్రమానికి ఇడుపులపాయకు కుటుంబ సభ్యులంతా కాకుండా ఎవరికివారే వెళ్లి నివాళులు అర్పించడం, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అవన్నీ అటుంచితే..
అవును.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతికి (YSR Jayanthi) ఒక్కరోజు ముందే వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆసక్తికర నిర్ణయం తీసుకున్నారు. జూలై-08న వైఎస్టార్టీపీని కాంగ్రెస్లో విలీనం చేస్తారని.. అధికారిక ప్రకటన ఉంటుందని మీడియాలో, సోషల్ మీడియాలో పెద్దఎత్తున కథనాలు వచ్చిన విషయం తెలిసిందే...