Home » Telangana » Adilabad
గొల్లకుర్మలను ఆర్థికంగా బలోపేతం చేసి ఉపాధి అవకాశాలు మెరుగు పరిచేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన గొర్రెల పంపిణీ కార్యక్రమం తీసుకొచ్చింది. కుల వృత్తులను ప్రోత్సహించడంలో భాగంగా గొల్ల కుర్మలకు గొర్రెలు ఇచ్చేందుకు 2017 జూన్లో కేసీఆర్ ప్రభుత్వం అమలులోకి తెచ్చింది.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏకరూప దుస్తులను అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులకు, కేజీబీవీ, ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం వరకు చదివే విద్యార్థులకు ఏకరూప దుస్తులను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది.
జిల్లా కేం ద్రంలోని సీపీఎం పార్టీ కార్యాలయంలో ఆదివా రం కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతిని నిర్వహించారు. సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యు డు గోమాస ప్రకాష్ సుందరయ్య చిత్రపటా నికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
రామకృష్ణాపూర్ సివి రామన్ ఉన్నత పాఠశాల పదో తరగతి 1998-99 బ్యాచ్ సిల్వర్ జూబ్లీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం వైభవంగా జరుపుకున్నారు. అప్పటి జ్ణాప కాలను గుర్తు చేసుకున్నారు.
గోదావరి వరద ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో కరకట్టలు కట్టాలనే నిర్ణయం కార్యరూపం దాల్చడం లేదు. రెండు సంవత్సరాలుగా కురిసిన భారీ వర్షాల కారణంగా మంచి ర్యాల పట్టణం అధికభాగం వరద నీటిలో మునిగింది.
ప్రభుత్వ పాఠశాలలో చదివే బాలబాలికలకు యూనిఫామ్స్ త్వరగా ఇవ్వాలని అదనపు కలెక్టర్ రాహుల్ అన్నారు. పట్టణంలోని సుందరయ్య కాలనీలో ఏర్పాటు చేసిన బాలబాలి కల స్కూల్ యూనిఫామ్స్ కుట్టు కేంద్రాన్ని శనివా రం జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్యతో కలిసి అదనపు కలెక్టర్ ప్రారంభించారు.
ప్రభుత్వం చౌకధరల దుకాణాల ద్వారా అర్హులైన పేదలకు అందించే రేషన్ బియ్యం పంపిణీలో డీలర్లు సమయపాలన పాటించాలని అదనపు కలెక్టర్ మోతిలాల్ అన్నారు. శనివారం కలెక్టరేట్లో ఇన్చార్జి జిల్లా పౌరసర ఫరాల శాఖ అధికారి హరికృష్ణ, జిల్లా మేనేజర్ గోపాల్తో కలిసి రేషన్ డీలర్లు, గోదాముల ఇన్చార్జిలతో సమావేశం నిర్వహించారు.
పచ్చిరొట్ట ఎరువులు వాడడం ద్వారా మంచి లాభాలు వస్తా యని జిల్లా వ్యవసాయాధికారి సురేఖ అన్నారు. శనివారం ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంలో రైతులకు పచ్చిరొట్ట విత్తనాల ను అందజేశారు.
ఆర్ఎంపీలు ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అనిత పేర్కొన్నారు. శని వారం డీఎంహెచ్వో కార్యాలయంలో జిల్లాలోని ఆర్ఎంపీ, పీఎంపీలతో సమావేశం నిర్వహించారు.
ఆసిఫాబాద్/ఆసిఫాబాద్ రూరల్, మే 18: జిల్లాలోని పలుశాఖల అధికారుల తీరుపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాకు మంజూరైన పనులను చేపట్టడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతోనే అభివృద్ది కుంటుపడుతోందని, తాము ప్రజల్లోకి వెళ్లి సమాధానం చెప్పలేకపోతున్నట్లు సభ్యులు మండిపడ్డారు.