Home » Telangana » Karimnagar
ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టనున్నది. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలపై ప్రత్యేక దృష్టిసారించింది.
లోక్సభ ఎన్నికల్లో ఓటర్ల తీర్పు ముగిసి ఈవీఎంల నుంచి ఫలితాలు ఎలా రాబోతున్నాయనే ఉత్కంఠత ఒకవైపు ఉన్నా రాజన్న సిరిసిల్ల జిల్లాలో లోక్సభ ఎన్నికల్లో గ్రామాల్లో పనిచేసినా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఇతర సామాజిక వర్గాల ప్రతినిధులు స్థానిక సంస్థల ఎన్నికల వైపు దృష్టి సారించారు.
అంతర్గాం మండల పరిధిలోని కుందనపల్లి గ్రామాన్ని ఎన్టీపీసీ యాష్పాండ్ బూడిద కమ్మేస్తోంది.
రానున్న విద్యా సంవత్సరంలో జూ నియర్ కళాశాలల్లో ప్రవేశాలను పెంపొందించడానికి కసరత్తులు జరుగు తున్నాయి.
మండలంలోని చిల్లపల్లి గ్రామంలోని శ్రీబీరప్పస్వామి మహాంకాలమ్మ దేవాలయంలో శ్రీబీరప్పస్వామి, కామరాతి కల్యాణ మహోత్సవాలను ఆ దివారం భక్తులు ఘనంగా నిర్వహించారు.
ఓదెల మల్లన్న ఆలయానికి ఆది వారం భక్తులు పోటెత్తారు.
పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తితో ప్రజాఉద్యమాలను చేపట్టడంతోపాటు అయన ఆశయ సాధనలో త్యాగాలను నేర్చుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్ అన్నారు. సిరిసిల్ల పట్టణం బీవైనగర్లోని సీపీఎం పార్టీ కార్యాలయంలో అదివారం సీపీఎం జిల్లా కమిటీ అధ్వర్యంలో పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా అయన చిత్ర పటానికి పూలమాలు వేసి నివాళుల ర్పించారు.
సిరిసిల్లలో జూన్ 6 జరిగే సిరిసిల్ల కో అపరేటివ్ అర్భన్ బ్యాంక్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ సత్తాను చాటేందుకు నాయకులు, కార్యకర్తలు డైరెక్టర్ల గెలుపుకోసం అహార్నిశలు కృషి చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ కోరారు
అంటరానితనం నిర్మూలన, పేద ప్రజల హక్కుల సాధన కోసం కృషి చేసిన యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య అని సీపీఎం జిల్లా కార్యదర్శి వై యాకయ్య అన్నారు.
ఆదివాసీలపై బీజేపీ దాడులను ఆపాలని, ఆదివాసీల హత్యలపై సిట్టింగ్ జడ్జిలతో విచారణ జరించాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకుడు ఐ కృష్ణ డిమాండ్ చేశారు.