Home » Telangana » Karimnagar
వారం రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జిల్లా ప్రజలు, నది పరిహవాక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్ట ర్ సత్యప్రసాద్ సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం దళితులకు ఇచ్చిన హామీలను నెరవే ర్చాలని డిమాండ్ చేస్తూ ధర్మపురి పట్టణంలో బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి దొనకొండ నరేష్ ఆధ్వర్యంలో నాయకులు శుక్రవారం రాస్తా రోకో ధర్నా నిర్వహించారు.
సాంస్కృతిక కార్యక్రమాలతో నూత నో త్సాహం రెట్టింపు అవుతుందని అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డా.నరేం దర్ రెడ్డి అన్నారు.
మహిళా హక్కులసాధనకోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు.
గత వారంరోజులుగా కురుస్తున్న ముసురు వర్షానికి నగరంలోని బైపాస్ రోడ్డు గుంతలమయంగా మారింది. కరీంనగర్-సిరిసిల్ల బైపాస్ రోడ్డులోని పలు ప్రాంతాల్లో తారు రోడ్డు దెబ్బతిన్నది. పద్మనగర్ శివాజీ జంక్షన్లో ఏర్పడ్డ భారీ గుంతలతో రోడ్డు ప్రమాదకరంగా మారింది.
బడ్జెట్లో విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయించడాన్ని నిరసిస్తూ ఎస్ఎఫ్ఐ నగర కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్ వద్ద శుక్రవారం నిరసన చేపట్టారు.
మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఇల్లు బాగుంటుందని, మహిళలు ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.
రాష్ట్ర వార్షిక బడ్జెట్పై జిల్లాలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వనమహోత్సవ కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. గురువారం జడ్పీ క్వార్టర్స్ సమావేశ మందిరంలో వన మహోత్సవ కార్యక్రమంపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
మేడిగడ్డ బ్యారేజీ నుంచి ప్రతి రోజు లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వృథాగా పోతున్నాయి.. రాష్ట్ర ప్రభుత్వం ఆ నీటిని పంపింగ్ చేసి రిజర్వాయర్లను నింపి రైతులకు భరోసా కల్పించాలి’ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెండ్ కె తారక రామారావు అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందంతో కలిసి ఆయన కరీంనగర్ సమీపంలోని దిగువ మానేరు జలాశయాన్ని (ఎల్ఎండీ)ని గురువారం సాయంత్రం సందర్శించారు.