Home » Telangana » Mahbubnagar
సంపూర్ణత అభియాన్ లక్ష్య సాధన వంద శాతం పూర్తి చేసేందుకు కృషి చేయాలని అదనపు కలెక్టర్ నర్సింగరావు అన్నారు.
డయల్ 100 కాల్స్కు వెంటనే స్పందించాలని ఎస్పీ శ్రీనివాస రావు ఆదేశించారు.
ప్రతీ ఎకరాకు సాగునీరు అందించడమే ప్రభుత్వం లక్ష్యమని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి అన్నారు.
మహిళా శక్తి పథకం కింద స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్ధికంగా అభివృద్ది చెందేలా లక్ష్యం మేరకు రుణాలు ఇవ్వాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు.
ఆర్డీఎస్ రైతుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి.
మండలంలోని గుర్రంగడ్డ ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పాత పవర్ బోటులోనే ప్రయాణం చేస్తున్నారు.
జిల్లాలో లంచావతారులు అధికమవుతు న్నారు.
ఆత్మస్థైర్యం ఉంటే వైకల్యాన్ని అధిగమించి ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని సూదిని జైపాల్రెడ్డి నిరూపించా రు.
ప్రభుత్వానికి ఆదాయం ఇచ్చే వనరుల్లో రిజిస్ట్రేషన్ల రూపంలో వచ్చే ఆదాయం ఒకటి..
జిల్లా కేంద్రంలో ట్రా ఫిక్ నియంత్రణే ధ్యేయంగా ప్రజలకు, వాహనదా రుల కు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా పోలీస్ శాఖ నిరంతర పని చేస్తుందని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునా థ్ అన్నారు. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ సముదాయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ పోలీస్స్టేషన్ను శుక్రవారం ఎస్పీ ప్రారంభించా రు.