MLA Mainampally: బాసరలో ఎమ్మెల్యే మైనంపల్లిపై భూకబ్జా ఆరోపణలు

ABN , First Publish Date - 2022-12-27T12:19:43+05:30 IST

బాసరలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుపై భూకబ్జా ఆరోపణలు వినిపిస్తున్నాయి.

MLA Mainampally: బాసరలో ఎమ్మెల్యే మైనంపల్లిపై భూకబ్జా ఆరోపణలు

నిర్మల్: బాసరలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు (Malkajgiri MLA Mainampalli Hanmanth Rao)పై భూకబ్జా ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ నాలుగు ఎకరాల భూమిని మైనంపల్లి సంబంధీకులు అక్రమించుకున్నారని రాజేశ్వర్ దేశాయ్ దంపతులు ఆందోళనకు దిగారు. పురుగుల మందు డబ్బాతో తహశీల్దార్ కార్యాలయం ఎదుట బాధితులు బైఠాయించి నిరసన చేపట్టారు. వెంటనే రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు భూకబ్జా ఆరోపణలపై విచారణ చేపట్టారు.

Updated Date - 2022-12-27T12:19:44+05:30 IST