TRS MLA: అయ్యప్ప దీక్ష విరమించిన పైలెట్ రోహిత్రెడ్డి

ABN , First Publish Date - 2022-12-21T12:47:21+05:30 IST

టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అయ్యప్ప దీక్షను విరమించారు.

TRS MLA: అయ్యప్ప దీక్ష విరమించిన పైలెట్ రోహిత్రెడ్డి

హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి (TRS MLA Pilot Rohith Reddy) అయ్యప్ప దీక్ష (Ayyappa Diksha)ను విరమించారు. శబరిమలకు వెళ్లకుండానే ఎమ్మెల్యే దీక్షను విరమణ చేశారు. ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉన్నందున దీక్ష విరమించారు. మరికాసేపట్లో ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ను రోహిత్రెడ్డి కలవనున్నారు. కాగా.. మనీ లాండరింగ్ కేసులో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని రెండు రోజుల పాటు ఈడీ విచారించిన విషయం తెలిసిందే.

Updated Date - 2022-12-21T12:48:31+05:30 IST