Share News

AP Govt: ఏపీలో దసరా సెలవులో మార్పు.. చెక్‌ చేసుకోండి

ABN , First Publish Date - 2023-10-18T13:16:39+05:30 IST

ఏపీలో విజయదశమి (దసరా పండుగ) సెలవును మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈనెల 24న విజయదశమి సందర్భంగా సాధారణ సెలవుగా ప్రకటన వెలవడింది. ఈ మేరకు బుధవారం ఉదయం సీఎస్ జవహర్ రెడ్డి జీవోఆర్‌టీ నంబర్ 2047ను విడుదల చేశారు.

AP Govt: ఏపీలో దసరా సెలవులో మార్పు.. చెక్‌ చేసుకోండి

అమరావతి: ఏపీలో విజయదశమి (దసరా పండుగ) సెలవును మారుస్తూ ప్రభుత్వం (AP Government) నిర్ణయం తీసుకుంది. ఈనెల 24న విజయదశమి సందర్భంగా సాధారణ సెలవుగా ప్రకటన వెలువడింది. ఈ మేరకు బుధవారం ఉదయం సీఎస్ జవహర్ రెడ్డి (CS Jawahar Reddy) జీవోఆర్‌టీ నంబర్ 2047ను విడుదల చేశారు. గతంలో దసరాను ఐచ్ఛిక సెలవుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. తిరిగి స్వల్ప మార్పులతో సీఎస్ జవహర్ రెడ్డి ఈరోజు మరో ఉత్తర్వులను విడుదల చేశారు.

Updated Date - 2023-10-18T13:16:47+05:30 IST