Chennai-Madurai train: చెన్నై-మదురై రైలు వేగం పెంపు

ABN , First Publish Date - 2023-05-09T11:04:10+05:30 IST

చెన్నై-మదురై రైలు(Chennai-Madurai train) వేగాన్ని గంటకు 130.కి.మీల చొప్పున పెంచనున్నట్లు దక్షిణ రైల్వే అధికారులు ప్రకటించారు.

Chennai-Madurai train: చెన్నై-మదురై రైలు వేగం పెంపు

చెన్నై, (ఆంధ్రజ్యోతి): చెన్నై-మదురై రైలు(Chennai-Madurai train) వేగాన్ని గంటకు 130.కి.మీల చొప్పున పెంచనున్నట్లు దక్షిణ రైల్వే అధికారులు ప్రకటించారు. దీనితో ప్రయాణ సమయం మరింత ఆదా అవుతుందని తెలిపారు. పెరుగనున్న రైలు వేగానికి తగినట్లుగా ఈ రెండు నగరాల మధ్యనున్న స్టేషన్లలో తగు చర్యలు చేపట్టాలంటూ స్టేషన్‌ మాస్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు.

Updated Date - 2023-05-09T11:04:10+05:30 IST