Home » Chennai News
బంగారం ధరలు(Gold prices) తగ్గడంతో నగల కొనుగోలుకు ప్రజలు ఎగబడుతున్నారు. దీంతో ఎక్కడ చూసినా బంగారం దుకాణాలు క్రిక్కిరిసి కనిపిస్తున్నాయి. ఒక్కరోజులోనే 15 శాతం వరకు విక్రయాలు పెరిగినట్లు నిర్హాకులు చెబుతుండడం విశేషం.
రాజకీయాల కంటే పోలీస్ ఉద్యోగమే మేలనిపిస్తోందని, ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాల్లో కొనసాగాలా? వద్దా? అనే ఆలోచన కూడా వస్తోందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అన్నామలై(Bharatiya Janata Party state president K. Annamalai) తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిసింది.
స్టార్ హీరో, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్( Vijay) రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందులోభాగంగా ఆయన తొలుత వంద అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయనున్నట్టు సమాచారం.
ఖరీదైన వస్తువులను ఏదో ఒక సందర్భంలో చాలా మంది ఎక్కడ పెట్టారో మర్చిపోతుంటారు. అలాంటప్పుడు కోపం, ఆందోళన రావడం సహజమే. కానీ ఓ వ్యక్తి చాకచక్యం.. పోయిందనుకున్న ఖరీదైన వస్తువు తిరిగి వచ్చేలా చేసింది.
ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ ఐఐటీ మద్రాస్ నుండి పీహెచ్డీ డిగ్రీ స్వీకరించారు. శుక్రవారం జరిగిన ఐఐటీ మద్రాస్ 61వ స్నాతకోత్సవంలో ఆయన ఈ పట్టాను అందుకున్నారు.
కడలూరు(Kadaluru) జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు ముగ్గురినీ హతమార్చి, ఆనక వారి శవాలకు నిప్పంటించారు. ఓ ఇంట్లో దుర్గంధం రావడం గమనించిన చుట్టుపక్కల వారు... పోలీసులకు సమాచారం ఇవ్వగా, విషయం వెలుగుచూసింది.
అనారోగ్యం కారణంగా, చెన్నై అపోలో ఆసుపత్రిలో మాజీ సీఎం జయలలిత చికిత్స పొందిన సమయంలో నెలకొన్న ఘటనలపై సీబీఐతో దర్యాప్తుచేయించాలంటూ దాఖలైన పిటిషన్పై మద్రాస్ హైకోర్టు తమిళనాడు ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది.
చెన్నై నగర శివారు ప్రాంతం మాధవరం వద్ద ఆదివారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో బీఎస్పీ తమిళనాడు శాఖ అధ్యక్షుడు ఆర్మ్స్ట్రాంగ్ హత్యకేసు నిందితుడు తిరువేంగడం హతమయ్యాడు. ఈ నెల 5వ తేదీ ....
స్థానిక మీనంబాక్కం సమీపంలోని విమానాశ్రయ రన్వే(Airport runway) పక్కనే ఓ పక్షి గుడ్లు పెట్టి పొదుగుతుండడం గమనించి ఉద్యోగులు దిగ్ర్భాంతి చెందారు. విమానాశ్రయ సమీపంలోని అడయార్ నది తీరం వెంబడి ఉన్న గడ్డి భూములు, తేమతో కూడిన ప్రాంతాల్లో పలురకాల పక్షులున్నాయి.
తిరునల్వేలి జిల్లా పనకుడిలో ఓ తండ్రి, కుమారుడు, కుమార్తె విషం తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విషాదం నింపింది. పనకుడి గ్రామానికి చెందిన రమేష్ (41)ఉమ (37) దంపతులకు రాజన్ ఎబినేజర్ (14) అనే కుమారుడు, కావ్య (10) అనే కుమార్తె ఉన్నారు.