Share News

Govt: ఉద్యోగులకు గుడ్‏న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. అందరికీ దీపావళి బోనస్‌.. ఎంతంటే...

ABN , First Publish Date - 2023-10-27T11:24:43+05:30 IST

కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరిలో ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి

Govt:  ఉద్యోగులకు గుడ్‏న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. అందరికీ దీపావళి బోనస్‌.. ఎంతంటే...

పుదుచ్చేరి, (ఆంధ్రజ్యోతి): కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరిలో ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్‌.రంగస్వామి(Chief Minister N. Rangaswamy) దీపావళి బోనస్‌ ప్రకటించారు. గ్రూప్‌-బి, సి విభాగాల ఉద్యోగులకు రూ.6,908, తాత్కాలిక ఉద్యోగులకు రూ.1,384 దీపావళి బోనస్‌గా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు పుదుచ్చేరి ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న సుమారు 18 వేల మంది, రోజువారీ కూలీలు సహా 5 వేల మందికి పైగా లబ్ధి పొందనున్నారు. దీపావళి బోనస్‌ కోసం రాష్ట్రప్రభుత్వం రూ.13 వేల కోట్లు కేటాయించడం గమనార్హం.

nani2.2.jpg

Updated Date - 2023-11-03T01:49:15+05:30 IST