Share News

Peddireddy: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి భారీ షాక్

ABN , Publish Date - Jun 27 , 2024 | 11:47 AM

తిరుపతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి భారీ షాక్ తగిలింది. పుంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీమ్ భాషతో పాటు 12 మంది మున్సిపల్ కౌన్సిలర్లు తెలుగుదేశంలో చేరారు.

Peddireddy:  మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి భారీ షాక్

తిరుపతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) సీనియర్ నేత (Senior Leader), మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి (Ex Minister Peddireddy Ramachandra Reddy) భారీ షాక్ (Big Shock) తగిలింది. పుంగనూరు మున్సిపల్ చైర్మన్ (Punganur Municipal Chairman) అలీమ్ భాషతో (Aleem Basha) పాటు 12 మంది మున్సిపల్ కౌన్సిలర్లు (Municipal councillors) తెలుగుదేశంలో చేరారు. పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి చల్లా రామచంద్రారెడ్డి అలియాస్ చల్లా బాబు (Challa Babu) ఆధ్వర్యంలో చైర్మన్, కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. దీంతో పుంగనూరు మున్సిపల్ కార్యాలయంపై టీడీపీ జెండా రెపరెపలాడనుంది. చల్లా రామచంద్రారెడ్డి వ్యూహం విజయవంతమైంది. మొత్తం 31 మంది సభ్యులు ఉన్న ఈ మున్సిపాలిటీలో మరో వారంలోపు మరి కొంత మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరికకు రంగం సిద్ధం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

సుప్రీం కోర్టుకు వెళ్దాం: కేసీఆర్

డిజిటల్ కార్పొరేషన్ పేరుతో జగన్ భారీ మాయ..

బీఆర్‌ఎస్‌కు తలనొప్పిగా మారిన ఎమ్మెల్యే

రేవంత్‌రెడ్డి కేబినెట్‌లో కొత్త మంత్రులు వీరే..?

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jun 27 , 2024 | 11:47 AM