Share News

Crime News: దేవులపల్లి మాజీ సర్పంచ్ ఇంట్లో భారీ చోరీ, రూ.15లక్షల సొత్తు స్వాహా..

ABN , Publish Date - Jun 30 , 2024 | 05:54 PM

జంగారెడ్డిగూడెం(Jangareddygudem) మండలం దేవులపల్లి (Devulapalli) మాజీ సర్పంచ్ దోరేపల్లి లక్ష్మీనారాయణ ఇంట్లో భారీ చోరీ(Robbery) జరిగింది. ఎవరూ లేని సమయంలో గుర్తుతెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి రూ.3.70లక్షలు సహా 8తులాల బంగారు ఆభరణాలు, 4కేజీల వెండి దొంగిలించారు.

Crime News: దేవులపల్లి మాజీ సర్పంచ్ ఇంట్లో భారీ చోరీ, రూ.15లక్షల సొత్తు స్వాహా..

ఏలూరు: జంగారెడ్డిగూడెం(Jangareddygudem) మండలం దేవులపల్లి(Devulapalli) మాజీ సర్పంచ్ దోరేపల్లి లక్ష్మీనారాయణ ఇంట్లో భారీ చోరీ(Robbery) జరిగింది. ఎవరూ లేని సమయంలో గుర్తుతెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి రూ.3.70లక్షలు సహా 8తులాల బంగారు ఆభరణాలు, 4కేజీల వెండి దొంగిలించారు. చోరీని గుర్తించిన బాధితుడు లక్ష్మీనారాయణ.. లక్కవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సుమారు రూ.15లక్షల మేర సొమ్ము చోరీకి గురైందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి:

AP Govt: ముఖ్యమంత్రి చంద్రబాబు అదనపు కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రా..

Ram Prasad Reddy: పెద్దిరెడ్డి కుటుంబం మాఫియాగా తయారైంది: మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Pawan kalyan: రాజకీయ నేతల గుప్పెట్లో క్రీడా సంఘాలు బందీ అయ్యాయంటూ డిప్యూటీ సీఎంకు ఫిర్యాదు..

Updated Date - Jun 30 , 2024 | 05:54 PM