Home » Andhra Pradesh » West Godavari
రాళ్లు తేలిన రోడ్లు.. గోతులు.. చిన్నపాటి వర్షం వచ్చినా మోకాలి లోతు గోతులతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు.
ఆకతాయి చేసిన పనికి నూజివీడు మండలం మీర్జాపురం గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. ఐదు ఫైరింజన్లు నిరం తరం శ్రమించాల్సి వచ్చింది.
పెట్రోల్ను బాటిల్స్, టిన్నుల్లో పోయిం చుకుని పెట్రోల్ బాంబులు తయారు చేస్తున్నట్లు గుర్తించారు.
ముదినేపల్లి – గుడ్లవల్లేరు ప్రధాన రహదారిలో తరచూ డొమెస్టిక్ గ్యాస్ పైపులైన్ లీకేజీపై అధికారులు స్పందించారు.
జిల్లాలో ఖరీప్ సాగుకు సంబంధించి ప్రణాళిక సిద్ధమైంది. వరితో పాటు మినుములు, వేరుశెనగ, ప్రత్తి , చెరకు సాగును మొత్తం 2,13,339 ఎకరాల్లో సాగు చేసేందుకు ఖరీప్ ప్రణాళికను జిల్లా వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది.
జిల్లాలో 25 వేల ఎకరాల మెట్ట భూములకు సాగునీరు, చింతలపూడి పట్టణానికి, ఏటి ఒడ్డు గ్రామాల ప్రజలకు తాగునీరు అందించే తమ్మిలేరు రిజర్వాయర్ ప్రాజెక్టుపై వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు సవతితల్లి ప్రేమ చూపించిందని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
స్ర్టాంగ్ రూముల వద్ద విధుల్లో ఉన్న ఉద్యోగులు అత్యంత అప్రమత్తంగా విధులను నిర్వర్తించాలని ఎస్పీ మేరీ ప్రశాంతి ఆదేశించారు.
వైఎస్పాలెం మర్లమ్మ ఆలయం ప్రాంగణంలో ఆదివారం రుస్తుంబాద, సీతారాంపురం, వైఎస్పాలెం గ్రామాలకు చెందిన రైతులు సమావేశమయ్యారు. గ్రామాలు, పంట పొలాలు గుండా కాకుండా మరోమార్గం ద్వారా పైప్లైన్ వేసేలా చూడాలని గ్రామాలకు చెందిన రైతులు సమావేశమై అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
సార్వత్రిక ఎన్నికలు అనంతరం రాష్ట్రంలోని పల్నాడు, తిరుపతి జిల్లాల్లో జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు అలర్ట్ అయ్యారు.
సాధారణ ఎన్నికలలో భాగంగా కౌంటింగ్ ప్రక్రియ కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టాలని, ఇందులో ఎటువంటి లోటుపాట్లకు తావీయరాదని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ ఆదివారం సంబంధిత అధికారులను ఆదేశించారు