Share News

Hyderabad: నేటి నుంచి రెండో దశ దోస్త్‌ కౌన్సెలింగ్‌..

ABN , Publish Date - Jun 13 , 2024 | 04:02 AM

డిగ్రీలో ప్రవేశాలకు సంబంధించి 13వ తేదీ నుంచి రెండో దశ దోస్త్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ మొదలు కానుంది. మొదటి దశలో సీట్లు పొందిన అభ్యర్థులు

Hyderabad: నేటి నుంచి రెండో దశ దోస్త్‌ కౌన్సెలింగ్‌..

  • నేటి నుంచి రెండోదశ దోస్త్‌

డిగ్రీలో ప్రవేశాలకు సంబంధించి 13వ తేదీ నుంచి రెండో దశ దోస్త్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ మొదలు కానుంది. మొదటి దశలో సీట్లు పొందిన అభ్యర్థులు ఆయా కాలేజీల్లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ గడువు 15వ తేదీలో ముగియనుంది. 14,15వ తేదీల్లో అభ్యర్థులు తమ వెబ్‌ఆప్షన్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

Updated Date - Jun 13 , 2024 | 04:02 AM