జూన్తో ముగిసిన మొదటి త్రైమాసికానికి గాను లారస్ ల్యాబ్స్ లిమిటెడ్ రూ.1,195 కోట్ల రెవెన్యూపై రూ.13 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోల్చితే...
స్థిరాస్తుల అమ్మకాలపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (ఎల్టీసీజీటీ) తగ్గించామని చెబుతూనే.. ప్రభుత్వం పెద్ద బాంబు పేల్చింది. ఈ లాభాల లెక్కింపు కోసం ఆస్తుల కనీస విలువను లెక్కించేటప్పుడు...
దక్షిణ్ ఫౌండ్రీ ప్రైవేట్ లిమిటెడ్ (డీఎఫ్పీఎల్)లో 100 శాతం వాటాలను రూ.153.12 కోట్లకు కొనుగోలు చేసినట్లు పిట్టీ ఇంజనీరింగ్ లిమిటెడ్ వెల్లడించింది. డీఎఫ్పీఎల్తో ఒప్పందం కుదుర్చుకున్న పదిహేను రోజుల్లో...
పసిడి, వెండి ధరలు వరుసగా మూడో రోజూ తగ్గుముఖం పట్టాయి.ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (24 క్యారెట్లు) బంగారం ధర గురువారం మరో రూ.1,000 తగ్గి రూ.70,650 స్థాయికి జారుకుంది. కిలో వెండి ఏకంగా రూ.3,500 తగ్గడంతో...
Google Maps Flyover Feature: ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లినా.. తెలియని ప్రాంతానికి వెళ్లినా ఖచ్చితమైన మార్గం కోసం మనం మన ఫోన్లో వెంటనే గూగుల్ మ్యాప్ ఓపెన్ చేస్తాం. అందులో చూపించే మార్గం ద్వారా గమ్యాన్ని చేరుకుంటాం.
Budget 2024: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జులై 23వ తేదీన దేశ బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో ఆయా పథకాలకు కేటాయింపులు, కొత్త పథకాలు ప్రకటించడంతో పాటు.. ఎన్నో అంశాలను పేర్కొన్నారు.
బంగారం ధరలు(Gold prices) తగ్గడంతో నగల కొనుగోలుకు ప్రజలు ఎగబడుతున్నారు. దీంతో ఎక్కడ చూసినా బంగారం దుకాణాలు క్రిక్కిరిసి కనిపిస్తున్నాయి. ఒక్కరోజులోనే 15 శాతం వరకు విక్రయాలు పెరిగినట్లు నిర్హాకులు చెబుతుండడం విశేషం.
దేశంలో ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు 66% మంది పన్ను చెల్లింపుదారులు మాత్రమే కొత్త పన్ను విధానాన్ని(New ITR) ఎంచుకున్నారని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ఛైర్మన్ రవి అగర్వాల్ తెలిపారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు మొత్తం 4 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను రిటర్న్లు(ITR Filing) దాఖలు చేశారని చెప్పారు. అయితే ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి జులై 31 చివరి తేదీ ఉన్న నేపథ్యంలో అధికారులు అలర్ట్ చేస్తున్నారు.
మీరు ఆదాయపు పన్ను చెల్లింపుదారులా.. ఇంకా ఆదాయపన్ను చెల్లించలేదా.. గడువుంది కదా అని ఆలోచిస్తున్నారా.. అయితే ఈ వార్త కచ్చితంగా మీకోసమే. ఐటి రిటర్న్స్ దాఖలు చేయడానికి ఆగష్టు 31వరకు గడువు పొడిగించారంటూ సామాజిక మాద్యమాల్లో ఓ వార్త వైరల్ అవుతోంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు (stock markets) గురువారం (జులై 25న) భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. బడ్జెట్ 2024 (budget 2024) తర్వాత నిఫ్టీ నెలవారీ గడువు నేడు ముగుస్తుంది. దీంతో ఈరోజు ట్రేడింగ్ భారీ పతనంతో ప్రారంభమైంది. ఈ క్రమంలో ఉదయం 9.35 గంటల నాటికి సెన్సెక్స్ 552 పాయింట్లు కోల్పోయి 79,600 స్థాయిలో ఉండగా, నిఫ్టీ 154 పాయింట్ల నష్టపోయి 24,263 పరిధిలో ఉంది.