Home » Business
రిలయన్స్ ఇండ స్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) దేశీయ మార్కెట్లో తన విమాన ఇంధన (ఏటీఎఫ్) సామ్రాజ్యాన్ని విస్తరించాలని యోచిస్తోంది. ఇందుకోసం దేశంలోని విమానాశ్రయాల్లో...
ఎడ్యుటెక్ కంపెనీ బైజూ్సకు మరో ఎదురు దెబ్బ తగిలింది. కంపెనీ సలహా మండలి సభ్యత్వానికి ఎస్బీఐ మాజీ చైర్మన్ రజనీష్ కుమార్, ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ ఓ మోహన్దాస్ పాయ్ గుడ్బై...
మొత్తం 380 మిలియన్ల మంది కస్టమర్లతో దేశంలోనే రెండవ అతిపెద్ద టెలికం ఆపరేటర్గా భారతీ ఎయిర్టెల్ తన వినియోగదారుల కోసం కొత్త కొత్త ఆఫర్లను పరిచయం చేస్తుంటుంది. వేగవంతమైన ఇంటర్నెట్తో పాటు మంచి కనెక్టివిటీ అందించే ఎయిర్టెల్ కస్టమర్ల విభిన్న అవసరాలను దృష్టిలో ఉంచుకొని చక్కటి ప్లాన్ను అందుబాటులో ఉంచింది.
సాధారణంగా అనేక మంది మధ్య తరగతి ఉద్యోగులు లోన్స్(loans) తీసుకుని గడువు తేదీలోపు చెల్లించలేకపోతారు. అలాంటి క్రమంలో ప్రభుత్వ బ్యాంకులు లేదా ఫైనాన్షియల్ సంస్థలు గడువులోగా చెల్లించకుంటే రోజులను బట్టి రూ.500 నుంచి వెయ్యి రూపాయల వరకు జరిమానా విధిస్తాయి. ఇలాంటి క్రమంలో ఏం చేయాలనేది ఇక్కడ తెలుసుకుందాం.
ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్ అండ్ ఓ) ట్రేడింగ్లో గృహ పొదుపును పెట్టుబడిగా పెట్టడంపైౖ ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) వీ అనంత నాగేశ్వరన్ ఆందోళన వ్యక్తం చేశారు...
బ్యాంకింగ్ రంగ దిగ్గజం, ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ చైర్మన్ నారాయణన్ వాఘుల్ ఇకలేరు. 88 ఏళ్ల ఎన్ వాఘుల్ శనివారం మధ్యా హ్నం చెన్నైలోని అపోలో హాస్పిటల్లో తుది శ్వాస విడిచారు...
ఒక జిల్లా కేంద్రంలో మూర్తి ఎలక్ట్రికల్, ఎలకా్ట్రనిక్స్ షోరూమ్ను నిర్వహిస్తున్నారు. ఇందులో వివిధ కంపెనీలకు సంబంధించిన ఏసీ, రిఫ్రిజిరేటర్లు, కూలర్లు సహా ఇతర గృహోపకరణాలను...
దొడ్ల డెయిరీ లిమిటెడ్.. గడచిన ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. జనవరి-మార్చి త్రైమాసికానికి గాను కంపెనీ రూ.787.40 కోట్ల...
గడచిన ఆర్థిక సంవత్సరం (2023 -24) మార్చితో ముగిసిన త్రైమాసికంలో విమ్టా ల్యాబ్స్ రూ.80.2 కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయంపై రూ.12.4 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది..
స్టాక్ ఎక్స్ఛేంజీలు శనివారం నిర్వహించిన ప్రత్యేక ట్రేడింగ్లోనూ సెన్సెక్స్, నిఫ్టీ ర్యాలీ కొనసాగింది. ప్రత్యేక ట్రేడింగ్ రెండో సెషన్ ముగిసేసరికి...