Home » Sports
ఐపీఎల్లో బెంగళూరు జట్టు కేవలం ఒక్క శాతం అవకాశం నుంచి ఓ అద్భుతంలా టాప్-4లో నిలిచింది. అందుకే ఇదంతా దైవకృపగా విరాట్ భావిస్తున్నాడు...
ఐపీఎల్ 2024లో ప్లే ఆఫ్స్ ఆడనున్న నాలుగు జట్లు ఖరారయ్యాయి. శనివారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 27 పరుగుల తేడాతో విజయం సాధించడంతో నాలుగవ ప్లే ఆఫ్ బెర్త్ ఖాయమైంది. కానీ 2, 3 స్థానాల్లో నిలిచే జట్లపై ఇంకా క్లారిటీ రాలేదు.
ఐపీఎల్ 2024(IPL 2024)లో లీగ్ దశ మ్యాచ్లు ఈరోజు చివరి రెండు మ్యాచ్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ ఈ సీజన్లో పలు సందర్భాలలో కెమెరా దృష్టిలో పడ్డాడు. అందుకు సంబంధించిన ఆడియోలు, వీడియోలు వైరల్ కావడంతో రోహిత్ శర్మ(Rohit Sharma) ఐపీఎల్ బ్రాడ్కాస్టర్ గోప్యత అశంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఐపీఎల్ 2024 లీగ్ దశలో తన చివరి మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఉత్కంఠ భరిత విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసి పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన 215 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ 28 బంతుల్లో 66 పరుగులతో విధ్వంసం సృష్టించగా.. హెచ్రిచ్ క్లాసెన్ (42), నితీశ్ రెడ్డి (37), రాహుల్ త్రిపాఠి (33) రాణించడంతో భారీ టార్గెట్ను సన్రైజర్స్ ఛేదించింది.
ఐపీఎల్ 2024 తొలి అర్ధభాగంలో పాయింట్ల పట్టికలో చిట్టచివర స్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లే ఆఫ్స్కు చేరుతుందని ఎవరూ భావించలేదు. కానీ ఆత్మవిశ్వాసంతో ఆడిన ఆర్సీబీ ఆటగాళ్లు అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ఏకంగా వరుసగా ఆరు విజయాలు సాధించి అనూహ్యంగా ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టారు.
ఐపీఎల్ 2024లో చివరి లీగ్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ బ్యాట్స్మెన్ చెలరేగారు. సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ 71 పరుగులతో చెలరేగడంతో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది.
నగరంలోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య ఇరు జట్లకు చివరి లీగ్ మ్యాచ్ షురూ అయ్యింది. ఈ మ్యాచ్లో టాస్ పడింది. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.
ఐపీఎల్ 2024 ప్లై ఆప్స్ బెర్త్ కన్ఫామ్ అయ్యాయి. కేకేఆర్, ఆర్ఆర్, ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ జట్టు ప్లే ఆప్స్ ఆడతాయి. అనూహ్యంగా ప్లే ఆప్ రేసులోకి వచ్చిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు కప్పుపై కన్నేసింది. గత పదహారు సీజన్లలో ఆర్సీబీ జట్టు కప్పు గెలవలేదు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 రసవత్తరంగా సాగుతోంది. కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ నాలుగు జట్లు ప్లై ఆప్స్ చేరాయి. నిన్న ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్లో చెన్నై జట్టుపై బెంగళూర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
విరాట్ కోహ్లీ.. ఈ టీమిండియా స్టార్ ఆటగాడు ఇప్పటివరకూ ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. గతంలో హేమాహేమీలు సాధించిన ఎన్నో ఘనతల్ని బద్దలుకొట్టి, సరికొత్త బెంచ్మార్క్లను..