Home » Sports
ప్రపంచ క్రీడాప్రేమికులంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒలింపిక్స్ క్రీడలకు సరికొత్త రీతిలో పారిస్ తెర లేపింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య.. ‘గేమ్స్ వైడ్ ఓపెన్’ నినాదంతో ఆరు బయట సాగిన ఈ ఆరంభ వేడుకలు అందరికీ థ్రిల్ను పంచాయి. 205 దేశాల నుంచి 6,800 మంది
టీ20 వరల్డ్ చాంపియన్ టీమిండియా మెగా టోర్నీ తర్వాత పూర్తిస్థాయి జట్టుతో సై అంటోంది. శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీ్సలో భాగంగా తొలుత మూడు టీ20లలో తలపడనుంది. మొదటి టీ20 శనివారం ఇక్కడ జరగనుంది. కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్, కోచ్గా గంభీర్ కొత్తగా నియమితులయ్యారు.
రెండేళ్ల కిందట బంగ్లాదేశ్ ఆతిథ్యమిచ్చిన మహిళల ఆసియా కప్లో..టైటిల్ ఫైట్లో భారత్ ప్రత్యర్థి శ్రీలంకే. ఇక ఈసారి కూడా ట్రోఫీకోసం ఆ జట్టుతోనే హర్మన్ప్రీత్ సేన అమీతుమీ తేల్చుకోనుంది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను డిఫెండింగ్ చాంపియన్ భారత్ చిత్తు చేస్తే..ఉత్కంఠ
పారిస్ ఒలింపిక్స్లో తొలి డోపీ దొరికాడు. ఇరాక్ దేశానికి చెందిన జూడో క్రీడాకారుడు సజ్జాద్ సెహెన్ డోపింగ్ పరీక్షలో పాజిటివ్గా తేలాడు. తొలిసారి విశ్వక్రీడల్లో పోటీపడుతున్న 28 ఏళ్ల సజ్జాద్ రెండు రకాల
రెండేళ్లుగా ఆ దేశంలో ఎక్కడ చూసినా యుద్ధ వాతావరణమే.. ఏవైపు ఉంచి ఎప్పుడు మిస్సైల్స్ వచ్చి పడతాయో తెలీని భీతావహం. కళ్ల ముందే ఎంతోమంది ప్రాణాలు విడిచే భయంకర దృశ్యాలు. దీనికి తోడు పవర్ గ్రిడ్ కూల్చివేతతో
షూటింగ్: 10 మీ. ఎయిర్రైఫిల్ మిక్స్డ్ టీమ్ క్వాలిఫికేషన్, ఫైనల్స్ - సందీప్ సింగ్/ఎలవెనిల్, అర్జున్ బబుత/రమిత (మ. 12.30 నుంచి); 10 మీ. ఎయిర్పిస్టల్ వ్యక్తిగత పురుషుల, మహిళల క్వాలిఫికేషన్ (మ. 2 నుంచి) - అర్జున్ సింగ్, చీమా, సరబ్జోత్, మనూ భాకర్, రిథమ్ సాంగ్వాన్.
టీమిండియా మాజీ కెప్టెన్, కోచ్ రాహుల్ ద్రవిడ్ తనయుడు సమిత్ ద్రవిడ్ను కేఎ్ససీఏ టీ20 మహారాజా ట్రోఫీ వేలంలో మైసూర్ వారియర్స్ జట్టు రూ.50 వేలకు దక్కించుకుంది.
ప్రస్తుతం టీమిండియా శ్రీలంక పర్యటనలో ఉంది. శ్రీలంకతో టీ20 సిరీస్ ఆడబోతోంది. ఈ సిరీస్తోనే గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్గా పూర్తి స్థాయి బాధ్యతలు స్వీకరించబోతున్నాడు. ఇక, సూర్యకుమార్ యాదవ్ టీ20 జట్టును నడిపించబోతున్నాడు. వీరిద్దరికీ ఎప్పట్నుంచో సాన్నిహిత్యం ఉంది.
వచ్చే ఏడాది జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే ఆ టోర్నీ కోసం భారత్ వస్తుందా? లేదా? అనేది పాకిస్తాన్కు పెద్ద తలనొప్పిగా మారింది. భారత ఆటగాళ్లను పాకిస్తాన్ పంపించకుండా ఉండేందుకు బీసీసీఐ తన వంతు ప్రయత్నాలు తను చేస్తోంది.
నేడు మహిళల టీ20 ఆసియా కప్ 2024(Women's Asia Cup 2024) సెమీ ఫైనల్ పోరు జరగనుంది. ఈరోజు సెమీస్లో నాలుగు జట్లు తలపడనుండగా, వీటిలో రెండు జట్లు ఫైనల్ చేరనున్నాయి. ఈ క్రమంలో భారత్(India Women), బంగ్లాదేశ్(bangladesh) మధ్య మధ్యాహ్నం 2 గంటలకు మొదటి సెమీస్ మ్యాచ్ జరగనుంది. ఇదేరోజు రాత్రి 7 గంటలకు పాకిస్థాన్, శ్రీలంక జట్ల మధ్య రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ మొదలుకానుంది.