Home » Adoni
కర్నూలు జిల్లా: కోడుమూరు సమీపంలో గురువారం తెల్లవారుజామున ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 40 మందికి పైగా ప్రయాణీకులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఇంకా బస్సులో కొందరు ప్రయాణీకులు చిక్కుకున్నారు.
కొంతమంది రైల్వే సిబ్బంది(Railway staff) నిర్లక్ష్యంతో ప్రయాణికులు(Passengers) తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కర్నూలు జిల్లా: ఏపీలో ఎక్కడ చూసినా వైసీపీ శ్రేణుల ఆరాచకాలు పెరిగిపోతున్నాయి. కర్నూలు జిల్లా, ఆదోని మండలం, ఇస్వీ పోలీస్ స్టేషన్ పరిధిలో అంగన్వాడి ఆయాపై చంద్ర అనే వైసీపీ నాయకుడు అత్యాచారయత్నం చేశాడు.
కర్నూలు జిల్లా: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఆదివారం నాటికి 78వ రోజుకు చేరింది.
అభివృద్ధిలో ఏపీ చివరి స్థానంలో ఉందని, విద్యార్థులను గంజాయి మత్తులోకి దించుతున్నారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu naidu) ఆరోపించారు.
ఆదోనిలో నకిలీ పత్తి విత్తనాలతో నష్టపోయిన రైతులు ఆందోళనకు దిగారు.