Home » Advantage AP
వరుణుడు ముఖం చాటే యడంతో చినుకు జాడలేక ఖరీఫ్లో సాగు చేసిన వేరుశ నగ పంట నిలువునా ఎండుతోంది.
ప్రతి ఒక్కరికీ ఫస్ట్ ఎయిడ్పై అవగాహన ఉండాలని, సీపీఆర్ ఎలా చేయాలో తెల్సుకోవడం వలన ప్రాణాలు నిలబెట్టవచ్చని రెడ్క్రాస్ జిల్లా చైర్మన్ డాక్టర్ సమరం అన్నారు.
తంబళ్లపల్లె మండలం కోసువారిపల్లెలో కొలువైన ప్రసన్న వేంకటరమణ స్వా మి ఆలయంలో పవిత్రోత్స వాలను టీటీడీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వ హిస్తున్నారు.
ఎస్సీ కులధృవీకరణ పత్రాల జారీ అంశంపై రాయచోటి ఆర్డీవో రంగస్వామి బుధవారం పీలేరు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో విచారణ నిర్వహించారు.
ప్రముఖ పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్లో పర్యాటకరంగ అభివృద్ధికి సీఎం చంద్రబాబునాయుడు ప్రత్యేక చొరవ చూపుతున్నారని కలెక్టర్ చామకూరి శ్రీఽధర్ తెలిపారు.
తెలంగాణలో ఇటీవల ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. ఆ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ కార్యాలయాలపై ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నారు. అందులోభాగంగా గత వారం రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్, సీనియర్ అసిస్టెంట్ భారీగా లంచం తీసుకుంటు ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన విషయం విధితమే.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీ ల్యాండరింగ్ వ్యవహరంలో ఈ ఏడాది మార్చిలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. నాటి నుంచి ఆయన తీహాడ్ జైలుల్లోనే ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల వేళ.. తాను ఎన్నికల ప్రచారం నిర్వహించుకోవాని సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
ముచ్చటగా మూడోసారి కేంద్రంలో కొలువు తీరిన ఎన్డీయే కూటమి ప్రభుత్వం అయిదేళ్లు పాలన సాగించలేదని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వం కూలిపోతుందని ఆమె పేర్కొన్నారు.
మండలంలోని ఎల్లోటి గ్రామానికి వెళ్లే ప్రధాన రహ దారి గుంతలమ యం కావడంతో గ్రా మస్థులు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు. అది మడకశిర పట్టణం నుంచి 12 కిలో మీటర్ల దూరంలో ఉన్న కర్ణాటక సరిహద్దు గ్రామం. ఆ గ్రామస్థులు మడకశిరకు రాకపోకలు సాగించాలంటే హిందూపురం-మడకశిర ప్రధాన రహదారిలో ఉన్న తడకలపల్లికి రావాలి. తడకలపల్లి నుంచి ఎల్లోటి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది.
రాష్ట్రంలో అధికార వైసీపీ అరాచకాలు, గూండారాజ్యానికి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అయన సోదరుడి అకృత్యాలు ఒక ఉదాహరణ మాత్రమేనని మాజీ మంత్రి, చిలక లూరిపేట కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు ధ్వజ మెత్తారు.