Home » Afghanistan Cricketers
టీ20 వరల్డ్కప్ అంటే పరుగుల వరద పారుతుందని అంతా ఊహిస్తుంటారు. కానీ ఒక్కోసారి ఊహలకు అందని ఘటనలు చోటుచేసుకుంటాయి. భారీ స్కోర్ నమోదవుతుందని ఆశించినప్పుడు అతి తక్కువ స్కోర్ నమోదవడం చూస్తుంటాం.
టీ20 క్రికెట్ ప్రపంచకప్లో దక్షిణాఫ్రికా చరిత్ర సృష్టించింది. తొలిసారి ఆ జట్టు ఫైనల్స్ చేరింది. 2007లో మొదటి టీ20 ప్రపంచకప్ దక్షిణాఫ్రికా వేదికగా జరగ్గా.. ఆ సంవత్సరం భారత్ ఛాంపియన్గా నిలిచింది.
టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్స్కు చేరి చరిత్ర సృష్టించిన ఆప్ఘానిస్తాన్.. దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్స్ మ్యాచ్లో చెత్త రికార్డును సొంతం చేసుకుంది. కనీసం 12 ఓవర్లు ఆడకుండానే 56 పరుగులకు ఆలౌటైంది.
తుది దశకు చేరిన టీ20 వరల్డ్ కప్లో మరో ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం జరిగే తొలి సెమీఫైనల్లో సంచలన అఫ్ఘానిస్థాన్-తొలిసారి ఐసీసీ టోర్నీ టైటిల్ గెలవాలని పట్టుదలగా ఉన్న సౌతాఫ్రికా తలపడనున్నాయి. వర్ణ వివక్ష నిషేధం నుంచి బయటపడి 1991లో తిరిగి అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన
వాట్ ఏ మ్యాచ్! హైడ్రామా, సస్పెన్స్, సంబరాలు, భావోద్వేగాలతో పాటు వరుణుడి దోబూచులాట.. వెరసి అఫ్ఘాన్ సేన సగర్వంగా తలెత్తుకునేలా, అంతులేని ఆనందంతో ముగిసిన ఈ పోరు.. ఏ మసాలా సినిమాకూ తీసిపోని మలుపులతో సాగింది. సెమీస్ బెర్త్ కోసం బంగ్లాదేశ్తో గెలిచి తీరాల్సిన మ్యాచ్లో అఫ్ఘాన్ చేసింది
టీ20 ప్రపంచకప్లో పసికూన అఫ్గానిస్తాన్ మరో సంచలన విజయం నమోదు చేసింది. గ్రూప్ దశలో న్యూజిలాండ్ను మట్టికరిపించిన అఫ్గాన్ టీమ్ తాజాగా సూపర్-8లో ఏకంగా ఆస్ట్రేలియానే చిత్తు చేసింది. ఈ విజయంతో సెమీస్ రేస్ను అఫ్గాన్ ఆసక్తికరంగా మార్చింది. తమ సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.
అఫ్గాన్తో జరిగిన టీ 20 వరల్డ్ కప్ (T20 World Cup 2024) పోరులో ఇండియా ఘన విజయం సాధించింది. అయితే గెలుపొందిన ప్రతీసారి డ్రెస్సింగ్ రూమ్లో ఇచ్చే బెస్ట్ ఫీల్డర్ మెడల్(Best Fielder Medal) ఈ సారి ఎవరికి దక్కుతుందోననే ఆసక్తి అందరికీ ఉండింది.
మహ్మద్ నబీ ప్రపంచ నంబర్ 1 వన్డే ఆల్ రౌండర్ అయ్యాడు. ఐదేళ్ల పాటు షకీబ్ అల్ హసన్ పేరిట ఉన్న రికార్డును కొల్లగొట్టాడు.
India vs Afghanistan: భారత్, అఫ్ఘానిస్థాన్ మధ్య టీ20 సిరీస్కు సమయం ఆసన్నమైంది. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా గురువారం మొదటి మ్యాచ్ జరగనుంది. మొహాలీ వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది.
భారత్, అఫ్ఘానిస్థాన్ మధ్య టీ20 సిరీస్కు సమయం ఆసన్నమైంది. గురువారం నుంచి రెండు జట్ల మధ్య 3 మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభంకానుంది. జూన్లో జరిగే టీ20 ప్రపంచకప్నకు ముందు పొట్టి ఫార్మాట్లో టీమిండియా ఆడే చివరి ద్వైపాక్షిక సిరీస్ ఇదే కావడం గమనార్హం.