Home » Air india
ఒకప్పుడు గగనతలాన్ని శాసించిన ఫ్లైట్స్ ఇప్పుడు ప్రయాణించే అవకాశం కూడా లేకపోవడంతో విస్తారా(Vistara) విమానాల్లో(flights) టికెట్ బుకింగ్ నిషేధించారు. సెప్టెంబర్ 3 తర్వాత ప్రయాణికులు విస్తారాలో టిక్కెట్లు బుక్ చేసుకోలేరని కంపెనీ శుక్రవారం తెలిపింది. అయితే అసలేం జరిగిందనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం.
సాధారణంగా ప్రియుడే ప్రియురాలికి ప్రపోజ్ చేసి తన ప్రేమను వ్యక్తపరుస్తుంటాడు. కానీ ఓ చోట ప్రియురాలే ప్రియుడికి తన ప్రేమను తెలియజేసింది. సాదాసీదాగా అయితే చర్చించుకోవడానికి ఏమీ ఉండదు.
తగిన శిక్షణ, అర్హతల్లేని పైలట్లతో విమానాన్ని నడిపించినందుకు టాటా గ్రూపు ఆధ్వర్యంలోని ఎయిర్ ఇండియా సంస్థకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) రూ.90 లక్షల జరిమానా విధించింది.
అర్హత లేని సిబ్బందితో విమాన సర్వీసులు నడిపినందుకుగానూ ఎయిరిండియాకు డీజీసీఏ భారీ జరిమానా విధించింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) శుక్రవారం ఈ నిర్ణయం తీసుకుంది.
ఇటివల కాలంలో దేశంలో బాంబు బెదిరింపులు(Bomb threat) ఎక్కువయ్యాయి. అనేక ప్రాంతాల్లో స్కూల్స్, మాల్స్, ఆస్పత్రులు, విమానాల్లో బాంబులు ఉన్నాయని బెదిరింపులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఎయిరిండియా(air india) విమానంలో(flight) బాంబు ఉన్నట్లు బెదిరింపులు వచ్చాయి. తర్వాత ఏమైందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
భారత వైమానిక దళానికి చెందిన ఓ యుద్ధ విమానం(ఫైటర్ జెట్) నుంచి అనుకోకుండా జారిపడిన ‘ఎయిర్ స్టోర్’ తీవ్ర కలకలం రేపింది.
ఎయిర్ ఇండియా మహిళా సిబ్బంది ఓ ప్రముఖ హోటల్లో ఉన్నారు. అదే సమయంలో అక్కడికి ఓ దుండగుడు వచ్చాడు. ఆ క్రమంలో ఆ వ్యక్తి ఓ మహిళ గదిలోకి ప్రవేశించి ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా స్పందించింది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ముంబయి నుంచి లండన్కు బయలుదేరిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ విషయాన్ని గమనించిన విమాన పైలట్.. ముంబయిలోని ఏటీసీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో విమానాన్ని మళ్లీ వెనక్కి మళ్లించి.. ముంబయి ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా దింపివేశారు.
షెడ్యూల్ ప్రకారం బుధవారం ఢాకాకు రెండు ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు నడుపుతున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. ఇక విస్తారా, ఇండిగో విమాన సర్వీసులు సైతం షెడ్యూల్ ప్రకారం నడుస్తాయంది. విస్తారా ప్రతీ రోజు ముంబయి నుంచి ఢాకాకు విమాన సర్వీస్ నడుపుతుంది. ఢిల్లీ నుంచి ఢాకాకు మాత్రం వారంలో మూడు సర్వీసులను మాత్రమే నడుపుతుందని వెల్లడించింది.
హమాస్ అధినేత ఇస్మాయిల్ హనియా హత్యతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్పై ప్రతీకార చర్యలు తప్పవని ఇరాన్ స్పష్టం చేసింది. ప్రత్యక్ష దాడులకు దిగాలని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఆదేశాలు ఇచ్చినట్టు వార్తలొచ్చాయి. ఇజ్రాయెల్ను వదలబోమని హమాస్ సంస్థ కూడా ప్రకటన చేసింది. హనియా మృతితో పశ్చిమాసియాలో పరిస్థితులు దిగజారే అవకాశం ఉంది.