Home » Apple Devices
ఆపిల్ వాచ్ కోసం ఎదురు చూస్తున్నవారికి గుడ్ న్యూస్. ఎందుకంటే సోమవారం రాత్రి జరిగిన 'ఇట్స్ గ్లోటైమ్' ఈవెంట్లో కంపెనీ తొలిసారిగా ఆపిల్ వాచ్ సిరీస్ 10ని పరిచయం చేసింది. ఈ కొత్త స్మార్ట్వాచ్లో ఫీచర్లు ఎలా ఉన్నాయి. ధర ఎలా ఉంది, సేల్ ఎప్పటి నుంచనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
మీరు టెక్ ప్రియులా అయితే గుడ్ న్యూస్. ఎందుకంటే నేడు ఆపిల్ నుంచి పలు ఉత్పత్తులను లాంచ్ చేయనున్నారు. భారత కాలమానం ప్రకారం నేడు (సెప్టెంబర్ 9న) రాత్రి 10:30 నుంచి ఇట్స్ గ్లోటైమ్ ఈవెంట్ ప్రారంభమవుతుంది. శాన్ ఫ్రాన్సిస్కోలోని కంపెనీ ఆపిల్ పార్క్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
ఈ సంవత్సరం ఆపిల్ వాచ్ 10వ వార్షికోత్సవం కావడంతో ఆపిల్ స్మార్ట్వాచ్ 10కు ఈ సంవత్సరం రానున్న ఈవెంట్ ఎంతో ప్రత్యేకం. దీనిపై ఇంకా సమాచారం లేనప్పటికీ, డిజైన్, హెల్త్ ట్రాకింగ్ వంటి ఫీచర్ల గురించి మాత్రం కొన్ని లీక్స్ బయటకొచ్చాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఐఫోన్(iPhone) వినియోగదారులకు మరోసారి బగ్ సమస్య మొదలైంది. కొత్తగా వెలుగులోకి వచ్చిన ఈ బగ్(bug) వారి ఫోన్లలో కొన్ని పదాలను టైప్ చేస్తున్నప్పుడు ఐఫోన్, ఐప్యాడ్స్ క్రాష్ అవుతున్నాయని చెబుతున్నారు. అయితే అవి క్రాష్ అవడానికి ఏం పదాలు ఉపయోగిస్తున్నారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
యాపిల్ ఉత్పత్తుల వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం భద్రతాపరమైన హెచ్చరికలు జారీ చేసింది. ఐఫోన్, ఐప్యాడ్స్, మ్యాక్బుక్స్ సహా ఇతర యాపిల్ పరికరాలకు ‘హై రిస్క్’ అలర్ట్ ఇచ్చింది.
స్పేస్ ఎక్స్, టెస్లా యజమాని ఎలాన్ మస్క్(Elon Musk), యాపిల్(apple) మధ్య మరోసారి టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఎందుకంటే ఐఫోన్ తయారీదారులు సోమవారం OpenAIతో వారి భాగస్వామ్యాన్ని ప్రకటించిన తర్వాత ఈ సూచనలు వెలుగులోకి వచ్చాయి. ఓ రెండు దిగ్గజ కంపెనీల మధ్య భాగస్వామ్యాన్ని ప్రకటించిన కొద్ది గంటలకే ఎలాన్ మస్క్ స్పందించారు.
భారత్లో యాపిల్ ఐఫోన్ల(Apple Iphones) ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరిగినట్లు బ్లూమ్ బర్గ్(Bloomberg) నివేదిక వెల్లడించింది. బుధవారం వెలువడిన ఈ నివేదికలోని వివరాల ప్రకారం.. 2023లో భారత్లో యాపిల్ సంస్థకు చెందిన ఐఫోన్ల ఉత్పత్తి విపరీతంగా పెరిగింది.
ఆపిల్(Apple) కొత్త M3 చిప్తో నడిచే కొత్త మ్యాక్బుక్ ఎయిర్ను ఆవిష్కరించింది. ఈ ల్యాప్టాప్ రెండు సైజు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అయితే దీని ఫీచర్లు ఎలా ఉన్నాయి, ధర ఎంత అనే విషయాలను ఇప్పుడు చుద్దాం.
అమెరికా టెక్ దిగ్గజం యాపిల్కు (Apple) తాజాగా భారీ షాక్ తగిలింది. యూరోపియన్ ఎకనామిక్ ఏరియా(EEA)లోని ఐఫోన్ (iPhone), ఐపాడ్ (iPad) వినియోగదారులకు.. దాని యాప్ స్టోర్ (App Store) మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్ల పంపిణీకి సంబంధించిన యాంటీట్రస్ట్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను.. యూరోపియన్ కమిషన్ 1.8 బిలియన్ డాలర్ల (భారతీయ కరెన్సీలో రూ.16,500 కోట్లకు పైమాటే) జరిమానా విధించింది.
Samsung మొదటి ఫోల్డింగ్ ఫోన్ను ప్రారంభించింది. ఆ తర్వాత Xiaomi, Vivo, Oppo, OnePlus వంటి కంపెనీలు ఈ ఫోల్డబుల్ ఫోన్లను ఆవిష్కరించాయి. ఈ క్రమంలోనే త్వరలో ప్రముఖ సంస్థ యాపిల్ కూడా ఈ ఫోన్లను విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది.