Home » Bengaluru
Flixbus Service: ఆఫర్ అంటే ఇదీ.. ఆఫర్ అంటే ఇలా ఉండాలి.. అని అందరూ భావించి సూపర్ డూపర్ ఆఫర్ గురించి ఇవాళ మేం మీకు చెప్పబోతున్నారు. సాధారణంగా ఆర్టీసీ బస్సులో ఒక స్టాప్ నుంచి మరో స్టాప్కి వెళ్లాలంటే మినిమం ఛార్జి కింద రూ. 10 గానీ రూ. 20 గానీ వసూలు చేస్తారు. ఇక ఏసీ బస్సుల్లో అయితే ఛార్జీల గురించి చెప్పనవసరమే లేదు.
భారతీయ రైల్వేలు ఇప్పుడు సెమీ హై స్పీడ్ వందే భారత్ రైలు స్లీపర్ వెర్షన్ను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదివారం (సెప్టెంబర్ 1) వందే భారత్ స్లీపర్ రైలు మొదటి మోడల్ ప్రోటోటైప్ వెర్షన్ను ఆవిష్కరించారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చుద్దాం.
కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు వద్ద తీవ్ర కలకలం రేగింది. పార్కింగ్ ఏరియా వద్ద సిబ్బందిపై ఒకతను విచక్షణరహితంగా దాడి చేశాడు. తనతో తీసుకొచ్చిన కొడవలితో గొంతు కోశాడు. తీవ్ర రక్తస్రావమై అతను అక్కడికక్కడే చనిపోయాడు.
వీరాభిమాని రేణుకాస్వామి హత్య కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కన్నడ నటుడు దర్శన్ కు వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తున్నారంటూ వివాదం రేగిన నేపథ్యంలో ఆయనను బళ్లారి జైలుకు తరలిస్తున్నారు. పరప్పన అగ్రహార కేంద్ర కారాలయంలో ఉన్న దర్శన్ను బెంగళూరు న్యాయస్థానం ఆదేశాల మేరకు బళ్లారి జైలుకు మారుస్తున్నారు.
నటి హేమ(Actress Hema)పై మా అసోసియేషన్ బ్యాన్ ఎత్తేసింది. బెంగళూరు రేవ్ పార్టీ(Bengaluru Rave Party) వ్యవహారంలో హేమపై మా కమిటీ గతంలో బ్యాన్ విధించింది.
ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ప్రాసిక్యూషన్కు అనుమతించిన గవర్నర్ తీరును ఆక్షేపిస్తూ తీర్మానం తీసుకున్నామని, ఎమ్మెల్యేలంతా సీఎంకు అండగా ఉంటారని ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్(Deputy Chief Minister DK Shivakumar) వెల్లడించారు.
బీజేపీ, జేడీఎస్ నాయకులపై నమోదైన నాలుగు పాత కేసులను తెరపైకి తేవాలని కర్ణాటక మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది.
బెంగళూర్ వీధుల్లో ఓ బౌన్సర్ రచ్చ రచ్చ చేశాడు. ఓ కారు డ్రైవర్కు చుక్కలు చూపించాడు. పక్కన జనం ఉన్నా.. సెక్యూరిటీ సిబ్బంది ఉన్న ఏ మాత్రం వినిపించుకోలేదు.
ఐటీ హబ్ బెంగళూర్లో ఆకతాయిల వల్ల వాహనదారులు తెగ ఇబ్బంది పడుతున్నారు. కొందరు రోడ్ల మీద స్టంట్లు చేస్తున్నారు. ఆ స్టంట్లను వీడియో తీయడం.. సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతున్నాయి. ఆకతాయిలను పట్టుకొని మరీ బుద్ది చెబుతున్నారు పోలీసులు. తాజాగా మరికొందరు ఇలానే చేశారు. వారందరిని పోలీసులు గుర్తించి, కేసు నమోదు చేశారు.
వైయస్ఆర్ సీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైయస్ జగన్ మోహన్ రెడ్డి.. తాడేపల్లి నుంచి బెంగళూరుకు షటిల్ సర్వీస్ చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటర్లు పక్కన పెట్టారు. దీంతో అధికారం దూరమైన జస్ట్ 60 రోజుల్లో వైయస్ జగన్ దాదాపు 6 సార్లు... తాడేపల్లి నుంచి బెంగళూరుకు ప్రయాణం కట్టారని సమాచారం.