Home » BJP Candidates
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు ఆరుగురు నామినేటెడ్ సభ్యుల మద్దతుతో రాజ్యసభలో స్వల్ప ఆధిక్యం లభించింది. బీజేపీకి సొంతంగా 96 మంది ఎంపీలుండగా మొత్తం ఎన్డీయే ఎంపీల సంఖ్య 113.
ఆసిఫాబాద్ జిల్లా జైనూరులో గిరిజన మహిళపై ఆటో డ్రైవర్ అత్యాచార యత్నం కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ చేపట్టాలని పోలీస్ ఉన్నతాధికారులు నిర్ణయించారు.
హరియాణా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీలన్నీ అస్త్రశస్త్రాలతో సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేయగా.. గురువారం బీజేపీ తొలి జాబితాను ప్రకటించింది.
మహారాష్ట్రలోని సింధ్దుర్గ్ జిల్లాలో శివాజీ విగ్రహం ఇటీవల కూలిపోవడంపై ప్రధాని మోదీ శుక్రవారం క్షమాపణ చెప్పారు. ‘ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే ఒక పేరో.. ఒక రాజో కాదు. మాకు ఆయన దేవుడు.
జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి జరగనున్న తొలి దశ ఎన్నికల్లో మొత్తం 279 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. అనంత్నాగ్ అసెంబ్లీ స్థానం నుంచి అత్యధికంగా 72 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ దశలో 7 జిల్లాలోని మొత్తం 24 స్థానాలకు పోలింగ్ జరగనుంది. వ్యాలీలోని 16 స్థానాలతోపాటు జమ్మూ ప్రాంతంలోని 8 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. సోమవారం 44 మందితో బీజేపీ తొలి జాబితాను ప్రకటించింది.
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో మూడు విడతల్లో పోటీ చేసే 44 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను సోమవారం ఉదయం విడుదల చేసిన భారతీయ జనతా పార్టీ కొద్ది గంటల్లోనే ఆ జాబితాను ఉపసంహరించుకుంది. కేవలం మొదటి విడతలో పోటీ చేసే 15 మంది అభ్యర్థులతో కొత్త జాబితాను విడుదల చేసింది.
ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేతల్లో ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఒకరు. ప్రతిపక్షాల విమర్శలు మాట ఎలా ఉన్నా.. దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు ఎవరు అని అడిగితే.. మోదీ పేరే మొదట వినిపిస్తుంది. అయితే నరేంద్ర మోదీ తర్వాత అంతటి ప్రజాదరణ కలిగిన నాయకుడు ఎవరు అంటే మాత్రం నీళ్లు నమలాల్సిందే.
బీజేపీ నేతలు దాఖలు చేసిన పరువు నష్టం కేసులో సీఎం రేవంత్ రెడ్డికి నాంపల్లి కోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది.
ఉమ్మడి పౌర స్మృతి కోసం జరిగే ప్రయత్నాలేవీ ఆమోదయోగ్యం కాదని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు శనివారం తెలిపింది.