Home » Cricket news
తమ కథను ఆధారం చేసుకుని వేల కోట్ల బిజినెస్ చేసుకున్న సినిమా టీం తమ కుటుంబం డబ్బులు సాయం అడిగినప్పుడు స్పందించకపోడం బాధకలిగించిందని మాజీ రెజ్లర్ బబితా ఫొగాట్ ఆవేదన వ్యక్తం చేసింది.
పాక్ ఆటగాళ్లకు 2022 అక్టోబర్ 23 ఓ పీడకల. చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్ పై టీమిండియా ప్రపంచకప్ కోసం పోటీ పడుతున్న మ్యాచ్ అది. అప్పటికే భారత్ ఓటమి అంచుల దాకా వెళ్లింది. ఇక అంతా అయిపోయింది అనుకుంటున్న సమయంలో ఛేజింగ్ మాస్టర్ విరాట్ కోహ్లీ వంతు వచ్చింది.
పుణే టెస్టుకు స్టార్ బ్యాటర్లు శుభ్మాన్ గిల్, రిషబ్ పంత్ ఫిట్గా అందుబాటులో ఉంటారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. వీళ్లిద్దరూ అందుబాటులో ఉంటారా లేదా అనే సందేహాలు నెలకొన్నాయి. అయితే ఈ ఆటగాళ్ల ఫిట్నెస్పై టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోస్చేట్ క్లారిటీ ఇచ్చాడు.
ఈ ఏడాది ఆరంభంలో టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన వార్నర్ తన నిర్ణయంపై వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఆస్ట్రేలియా ఓపెనింగ్ కాంబినేషన్పై అనిశ్చితి పెరుగుతున్న సమయంలో వార్నర్ ప్రకటన కీలకంగా మారింది.
భారత్లో టెస్ట్ సిరీస్ మ్యాచ్ల వేదికలు, షెడ్యూల్ ప్రకటనలో న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు కాస్త సృజనాత్మకత జోడించింది. భారత మ్యాప్పై మ్యాచ్ వేదికలను చూపించే ప్రయత్నం చేసింది. అయితే సరైన మ్యాప్ను తీసుకోకపోవడంతో కివీస్ ఆటగాళ్లతో పాటు ఆ దేశ క్రికెట్ బోర్డుపై సోషల్ మీడియా వేదికగా భారత క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
కామన్ వెల్త్ క్రీడల సమాఖ్య షాకింగ్ న్యూస్ చెప్పింది. హాకీ , క్రికెట్, రెజ్లింగ్ , బ్యాడ్మింటన్, స్క్వాష్, టేబుల్ టెన్నిస్, షూటింగ్, నెట్ బాల్, రోడ్ రేసింగ్ వంటి గేమ్స్ ను తొలగించింది. భారత్ కు ఇది చేదు వార్తేనని చెప్పాలి.
జీవితంలో ఇవి అత్యంత విషాదకర విషయాలుగా సాక్షి మాలిక్ తన ఆటో బయోగ్రఫీ ’విట్నెస్‘లో రాసుకొచ్చింది.
వ్యక్తిగత జీవితంలోని కాంట్రవర్సీలతో వార్తల్లోకెక్కిన యువ క్రికెటర్ పృథ్వీ షాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. అతడి క్రికెట్ కెరీర్ కూడా ప్రస్తుతం చిక్కుల్లో పడినట్టు తెలుస్తోంది.
ప్రత్యర్థి జట్ల బ్యాట్స్మెన్లకు చుక్కలు చూపించే దక్షిణాఫ్రికా స్పీడ్ స్టర్ కగిసో రబాడ సంచలన రికార్డును సృష్టించాడు. బంగ్లాదేశ్తో ఢాకా వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో 3 వికెట్లు తీయడం ద్వారా బంతుల పరంగా అత్యంత వేగంగా 300 టెస్టు వికెట్లు అందుకున్న బౌలర్గా నిలిచాడు. ఈ జాబితాలో దిగ్గజ బౌలర్లను అతడు అధిగమించాడు.
న్యూజిలాండ్ తో మ్యాచ్ లో తొలి టెస్టులోనే దారుణ వైఫల్యం చెందిన ఈ బెంగళూరు ప్లేయర్ టీమిండియా అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. మ్యాచ్ తర్వాత కేఎల్ రాహుల్ ఫొటో ఒకటి నెట్టంట వైరలవుతోంది.