Home » Cyclone Dana
Andhrapradesh: దానా తుఫాను తీరం దాటే సమయం దగ్గర పడుతోంది. ఈరోజు అర్ధరాత్రి లేదా రేపు తెల్లవారుజామున తుపాను తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాధ్ పలు హెచ్చరికలు జారీ చేశారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుపాను గంటకు 15 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు దూసుకొస్తోంది. పూరీ-సాగర్ ద్వీపం మధ్య ఇది తీరం దాటనుంది. ఒడిశా, పశ్చిమ బెంగాల్ను భయపెడుతున్న ఈ తుపాను దానా అని పేరు ఎలా వచ్చింది. భారతదేశమే ఈ పేరు పెట్టిందా? లేక ఇతర దేశం ప్రతిపాదించిందా?.. దానా పేరుకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో..
తూర్పుమధ్య బంగాళాఖాతంలో దానా తుపాను మరింత తీవ్ర రూపం దాల్చింది. గురువారం అర్ధరాత్రి నుంచి తీరం దాటనున్న ఈ తుపాను ప్రభావం ఏపీపై తక్కువే అయినప్పటికీ.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రభావం కానున్న శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల ప్రజలను అప్రమత్తం చేస్తోంది. ఈ మేరకు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ బుధవారం ఒక కీలక ప్రకటన విడుదల చేసింది.
దానా తుపాను ముప్పు ముంచుకొస్తోంది. 25న ఈ తీవ్ర తుపాను తీరం దాటనున్న నేపథ్యంలో ఇండియన్ రైల్వేస్ అప్రమత్తమైంది. 150కిపైగా ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేసింది. పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.