Home » India vs Pakistan
వచ్చే ఏడాదిలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే.. తాము పాకిస్తాన్లో అడుగుపెట్టమని, టీమిండియా మ్యాచ్లను..
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నమెంట్కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనున్న విషయం అందరికీ తెలిసిందే. దీంతో.. ఆ టోర్నీ ఆడేందుకు పాక్ గడ్డపై భారత్ అడుగుపెడుతుందా? అనే అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి. ఇప్పటికే..
టీ20 వరల్డ్కప్లో భాగంగా గ్రూప్ దశలో తలపడ్డ భారత్, పాకిస్తాన్ జట్లు.. ఇప్పుడు మరో సమరానికి సిద్ధమవుతున్నాయి. అమీతుమీ తేల్చుకునేందుకు త్వరలోనే బరిలోకి దిగబోతున్నాయి.
యువరాజ్ సింగ్.. తొలి టీ20 ప్రపంచకప్ను టీమిండియాకు అందించిన ఘనుడు. అసలు సిసలు బాదుడు అంటే ఎలా ఉంటుందో 2007లోనే చూపించి మజా అందించాడు. షాహిద్ అఫ్రీది.. టీ20లు పురుడు పోసుకోక ముందే హార్డ్ హిట్టింగ్ ఎలా ఉంటుందో చూపించిన చిచ్చర పిడుగు.
టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్, ``కింగ్`` కోహ్లీని భారతీయులు మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులందరూ ఎంతో ఇష్టపడతారు. మన దాయాది దేశమైన పాకిస్తాన్లో కూడా కోహ్లీకి వీరాభిమానులున్నారు.
అప్పుడప్పుడు పాకిస్తాన్ ప్లేయర్లు తమ నోటిదూల ప్రదర్శిస్తుంటారు. ముఖ్యంగా.. భారతీయులపై అనవసరంగా నోరు పారేసుకుంటుంటారు. మైదానంలో భారత్కి ధీటుగా పోటీనిచ్చే చేతకాక..
టీ20 వరల్డ్కప్లో భాగంగా ఆదివారం భారత్తో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ ఘోర పరాజయం చవిచూడటంతో.. ఆ దేశాభిమానులు, మాజీ ఆటగాళ్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
క్రికెట్ ప్రపంచంలో ఓ విషాదం చోటు చేసుకుంది. ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఎ) అధ్యక్షుడు అమోల్ కాలే (47) గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. అమెరికాలో నసావు కౌంటీ వేదికగా..
టీ20 వరల్డ్కప్లో భారత జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ మెగా టోర్నీలో ఓ ప్రత్యర్థిపై అత్యధిక విజయాలు నమోదు చేసిన జట్టుగా భారత్ రికార్డులకెక్కింది. అమెరికాలోని...
టీ20 వరల్డ్కప్లో భాగంగా.. ఆదివారం నసావు కౌంటీ వేదికగా భారత్, పాకిస్తాన్ మధ్య ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరిగింది. చివరి బంతి వరకూ సాగిన ఈ నరాలు తెగే మ్యాచ్లో..