Home » Kim jong un
ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ నుంచి ప్రయోగించిన క్షిపణులు కొరియా ద్వీపకల్పం, జపాన్ మధ్య జలాల్లో పడడానికి ముందే 360 కిలో మీటర్ల దూరంలో ఉండగానే గుర్తించినట్లు దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ వెల్లడించారు.
ఇటీవలి వరదలతో అతలాకుతలమైన ఉత్తర కొరియాలో.. ఆ దేశ అధినేత కిమ్ జాంగ్ ఉన్ 30 మంది అధికారులకు మరణ శిక్ష విధించారు.
ఉత్తరకొరియా(North Korea) అధ్యక్షుడు, నియంత కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) తీసుకున్న సంచలన నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. వరదలను అడ్డుకోలేదనే కారణంతో ఏకంగా 30 మంది ప్రభుత్వ అధికారులకు ఆయన మరణ శిక్ష విధించారు.
ఉత్తర కొరియా శనివారం శక్తిమంతమైన ఒక ఆత్మాహుతి డ్రోన్ను పరీక్షించింది. ఈ విషయాన్ని ఆ దేశ మీడియా సోమవారం వెల్లడించింది.
చిన్న దేశమైనా.. తన దగ్గరున్న అణ్వాయుధాలతో ప్రపంచ దేశాలను భయపెడుతూ నియంతగా పేరొందిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ చేతికి మరో ప్రమాదకరమైన ఆయుధం లభించింది.
గత కొన్ని రోజులుగా చైనా(china)తోపాటు ఉత్తర కొరియా(North Korea), తైవాన్(taiwan)లో భారీ వర్షాలు(heavy rains) కురుస్తు్న్నాయి. ఇదే సమయంలో ఉత్తర కొరియా సరిహద్దులో ఉన్న జిలిన్ ప్రావిన్స్లో కూడా ఆదివారం భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలోనే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కారు వరదల్లో ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రష్యా, ఉత్తర కొరియా దేశాధ్యక్షులైన వ్లాదిమిర్ పుతిన్, కిమ్ జోంగ్ ఉన్ మధ్య ఎంత బలమైన సంబంధాలు ఉన్నాయో అందరికీ తెలుసు. తమ చర్యలకు, తీసుకునే ప్రతి నిర్ణయానికి
ఉత్తర కొరియా అధినేత, నియంత కిమ్ జోంగ్ ఉన్ తీసుకునే నిర్ణయాలు, దేశంలో ఆయన విధించే ఆంక్షల గురించి ఎప్పటికప్పుడు సంచలన విషయాలు బయటకు వస్తూనే ఉంటాయి. తాజాగా ఆయన వ్యక్తిగత జీవితం గురించిన ఓ సంచలన విషయం బయటపడింది.
Nara Lokesh: ‘నార్త్ కొరియాలో ఒక నియంత కిమ్ ఉన్నాడు.. ఆంధ్రాలోనూ ఓ నియంత ఉన్నాడు.. ఇతడి పేరు జిమ్. హెయిర్ స్టైల్లో తప్ప ఇద్దరూ సేమ్ టు సేమ్’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఎద్దేవాచేశారు. మలి విడత శంఖారావంలో భాగంగా.. ఆదివారం అనంతపురం జిల్లా ఉరవకొండ, రాయదుర్గం, కల్యాణదుర్గంలో జరిగిన బహిరంగ సభల్లో పాల్గొన్నారు.
ఉత్తర, దక్షిణ కొరియా దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఉత్తరకొరియా అధ్యక్షులు కిమ్ జోంగ్ ఉన్ యుద్ధానికి సిద్ధం కావాలని తన దేశ సైన్యానికి పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది.