Home » Lucknow
భారీ వర్షాల కారణంగా యూపీలోని మేరట్లో శనివారం మూడంతస్తుల భవనం కూలి ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మరణించారు. ఐదుగురు గాయపడ్డారు.
భారతదేశం ఎప్పుడూ శాంతినే కోరుకుంటుందని, అయితే ఇవాల్డి భౌగోళిక రాజకీయ పరిస్థితుల రీత్యా దేశంలోనూ, ప్రపంచంలోనూ శాంతిని నెలకొల్పేందుకు భారతదేశం ఎల్లప్పుడూ యుద్ధానికి సన్నద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందని రాజ్నాథ్ సింగ్ చెప్పారు.
అయోధ్యలోని సమాజావాదీ పార్టీ నేత మోయిద్ ఖాన్ (65)తోపాటు రాజు ఖాన్పై లైంగిక దాడి ఘటనలో పోలీసులు కేసులో నమోదు చేశారు. 12 ఏళ్ల బాలిక కడుపులో నొప్పి వస్తుందంటూ కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. ఆ క్రమంలో ఆమె గర్బవతి అని వైద్యులు వెల్లడించారు.
విమానాశ్రయంలో రేడియా ధార్మిక పదార్ధాల గుర్తింపు ఉత్తరప్రదేశ్లో కలకలం సృష్టించింది. లక్నోలోని చౌధరి చరణ్సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్-3 కార్గో ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం రొటీన్ తనిఖీల సమయంలో రేడియా ధార్మిక పదార్ధాలను అధికారులు గుర్తించారు.
Uttar Pradesh News: ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఇక్కడ ఓ భార్య తన భర్త జీవించి ఉన్నప్పటికీ.. చనిపోయినట్లు ప్రకటించింది. అంతేకాదు.. డెత్ సర్టిఫికెట్ సృష్టించి మరీ ఫైనాన్స్ కంపెనీ..
పోటీ/ప్రవేశ పరీక్ష పేపర్ల లీకేజీలకు పాల్పడేవారికి యావజ్జీవ ఖైదు, రూ.కోటి ఫైన్ వంటి కఠిన శిక్షలు విధించేలా ఉత్తరప్రదేశ్లోని యోగి సర్కారు ఒక ఆర్డినెన్స్ను జారీ చేసింది. ‘
ఓవైపు నీట్, నెట్ ప్రశ్నపత్రాల లీకేజీపై దేశవ్యాప్తంగా రగడ జరుగుతుండగానే, మరోవైపు యూపీలో రివ్యూ ఆఫీసర్/ అసిస్టెంట్ రివ్యూ ఆఫీసర్ పరీక్ష పేపర్ లీకేజీ దర్యాప్తులో విస్మయకర విషయాలు బయటపడ్డాయి.
మహిళ రెజర్లపై లైంగిక వేధింపులు కారణంగా బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ నిత్యం వార్తల్లో నిలిచారు. అయితే తాజాగా ఆయన మరోసారి వార్తల్లోకి నిలిచారు. ఆయన కుమారుడు, కైసర్గంజ్ ఎంపీ అభ్యర్థి, బీజేపీ నేత కరణ్ భూషణ్ సింగ్.. ప్రయాణిస్తున్న కాన్వాయ్ గొండ నగర సమీపంలో ఇద్దరు వ్యక్తులను ఢీకొట్టింది.
ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ.. దాని మిత్ర పక్షాలు నాలుగు వందలకుపైగా లోక్సభ స్థానాలను గెలుచుకుంటుందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు.
'ఇండియా' కూటమి జూన్ 4న కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ధీమా వ్యక్తం చేశారు. ఇంతవరకూ పూర్తయిన నాలుగు విడతల పోలింగ్లో విపక్ష కూటమి స్ట్రాంగ్ పొజిషన్లో నిలిచిందని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని సాగనంపడానికి దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.