Home » Tourist Spots
ప్రముఖ పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్లో పర్యాటకరంగ అభివృద్ధికి సీఎం చంద్రబాబునాయుడు ప్రత్యేక చొరవ చూపుతున్నారని కలెక్టర్ చామకూరి శ్రీఽధర్ తెలిపారు.
రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాల వద్ద నిర్మించిన హోటళ్లు, రెస్టారెంట్లు, స్థలాలను ప్రైవేటు సంస్థలకు లీజుకిచ్చేందుకు రంగం సిద్ధమైంది. పర్యాటకాభివృద్ధి సంస్థకు చెందిన సుమారు 35 ఆస్తులను లీజుకు ఇవ్వనున్నారని విశ్వసనీయంగా తెలిసింది.
కేరళలోని వయనాడ్లో సంభవించిన ప్రకృతి విలయం తీవ్ర విషాదాన్ని మిగిల్చిన విషయం అందరికీ తెలిసిందే. బుధవారం కొండచరియలు విరిగిపడటంతో.. 167 మంది మృతి చెందారు. ఇంకా వందల..
తెలంగాణ పర్యాటక సంస్థకు కోట్లాది రూపాయల ఆదాయాన్ని సమకూరుస్తున్న హరిత హోటళ్లు, మరికొన్ని రిసార్టులు ప్రయివేట్పరం కానున్నాయి. వివిధ ప్రాంతాలనుంచి వచ్చే పర్యాటకులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూ ఆహ్లాదాన్ని అందిస్తున్న హోటళ్లు, రిసార్టుల నిర్వహణను ప్రయవేట్ సంస్థలు, వ్యక్తులకు అప్పగించేందుకు పర్యాటక సంస్థ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
వర్షాకాలంలో సరదాగా గడుపుదామని వెళ్లిన వారికి ఊహించని పరిణామం ఎదురైంది. స్నేహితులతో కలిసి ఆనందంగా ఎంజాయ్ చేద్దామని అనుకున్న వారు మట్టిలో ఇరుక్కుపోయారు. వికారాబాద్ (Vikarabad) జిల్లాలోని ధరూర్ మండలం కోటిపల్లి ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ను (Kotipalli Project Backwater) చూసేందుకు హైదరాబాద్ నుంచి కొంతమంది పర్యాటకులు (Tourists) వెళ్లారు.
ప్రస్తుత బిజీ ప్రపంచంలో తమకోసం కొంత సమయం గడపాలని ప్రతిఒక్కరికీ అనిపిస్తుంది. అందమైన ప్రదేశాలకు వెళ్లి, కాసేపు ప్రశాంతంగా గడపాలని కోరుకుంటుంటారు. బాధ్యతలు, ఒత్తిళ్ల..
భారతదేశం(india)లో వర్షాకాల రుతుపవనాలు (monsoon season) కొనసాగుతున్నాయి. దీంతో ఈ సీజన్లో ఎప్పుడైనా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే చాలా మందికి వర్షాకాలం అంటే ఇష్టం ఉంటుంది. వర్షంలో ఇంటి నుంచి బయటకు వెళ్లి వేడి వేడిగా ఫుడ్ తింటూ ఎంజాయ్ చేయాలని అనేక మంది అనుకుంటారు. ఈ క్రమంలో ఈ సీజన్లో ప్రయాణించాల్సిన బెస్ట్ ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. అసలే పిల్లలకు వేసవి సెలవులు.. అంతా ఇంటి దగ్గరే.. దీంతో ఎండల నుంచి ఉపశమనం కోసం ఎక్కువమంది విహరయాత్రలకు వెళ్తుంటారు. కొందరు విదేశాలకు వెళ్తుంటే.. మరికొందరు వేసవిలోనూ చల్లగా ఉండే ప్రదేశాలకు వెళ్తుంటారు.