Vizag: విశాఖ భీమిలి బీచ్‌లో ఇద్దరు ఇంజనీరింగ్‌ విద్యార్థుల గల్లంతు

ABN , First Publish Date - 2022-11-18T17:32:04+05:30 IST

విశాఖపట్నం (Visakhapatna) భీమిలి బీచ్‌లో ఇద్దరు ఇంజనీరింగ్‌ విద్యార్థులు (Students) గల్లంతు అయ్యారు.

Vizag: విశాఖ భీమిలి బీచ్‌లో ఇద్దరు ఇంజనీరింగ్‌ విద్యార్థుల గల్లంతు
విశాఖపట్నం భీమిలి బీచ్

విశాఖపట్నం: విశాఖపట్నం (Visakhapatna) భీమిలి బీచ్‌లో ఇద్దరు ఇంజనీరింగ్‌ విద్యార్థులు (Students) గల్లంతు అయ్యారు. తగరపువలస అనిట్స్ కాలేజ్‌కి చెందిన సూర్య, సాయి గల్లంతు అయినట్లు తోటి విద్యార్థులు చెబుతున్నారు. విద్యార్థుల ఆచూకీ కోసం గాలింపు చేపట్టినట్లు నేవీ, కోస్ట్ గార్డ్‌ సిబ్బంది తెలిపారు. బీచ్‌ దగ్గర గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. బీచ్‌కు వెళ్లిన ఏడుగురు విద్యార్థుల్లో ఇద్దరు గల్లంతు అయ్యారు.

Updated Date - 2022-11-18T17:32:08+05:30 IST